Home / KSR (page 255)

KSR

తాగునీటి సమస్యలను తీర్చేందుకే రిజర్వాయర్లు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ ఉదయం ఉప్పల్ నియోజకవర్గంలోని సైనిక్ పురిలో మంచినీటి రిజర్వాయర్ ను మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రూ.4 కోట్ల 64లక్షలతో … 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించినట్లు చెప్పారు. రిజర్వాయర్ …

Read More »

రాగి కంకణం ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

చాలా మంది భారతీయులకు రాగి కంకణాలు ధరించే అలవాటు ఉంటుంది .రాగి ఆభరణాలు ధరించడం వలన శరీరం పై మంచి ఆరోగ్య ప్రభావం ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు.శరీరంలో రోగనిరోధకతను పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు రాగి కంకణాలు ధరించడం వలన కలుగుతాయి.రాగి కంకణాలు ధరించడం వలన పట్టేసినట్లు ఉండే కిళ్ళ కండరాలకు ఉపశమనం కలుగుతుంది.ఆస్టియో అర్థరై టిస్ ,రుమటాయిడ్ అర్ధారైటిస్ వంటి కిళ్ళ నొప్పులతో బాధపడేవారికి …

Read More »

రంగస్థలం సినిమా పై రాజమౌళి ఏమని ట్వీట్ చేశారంటే..?

ఇటీవల విడుదలైన రంగస్థలం చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదలైన నాటి నుండి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో  రామ్ చరణ్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదలైన మొదటి రోజే ఈ సినిమా చూడగా..ఇవాళ ఉదయం ట్వీట్ చేసి ప్రశంసించారు.రంగస్థలం సినిమాలో చాలా గొప్ప విషయాలు దాగి …

Read More »

నేటి నుంచి ఐపీఎల్ టోర్నీ

క్రికెట్ సందడి మొదలైంది..ఈ రోజు నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానున్నది.సరికొత్త హంగులతో ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడనుంది.51 రోజుల పాటు జరిగే ఈ మెగా …

Read More »

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష పార్టీలనులను ప్రమాదకర జంతువులతో పోల్చి తీవ్రంగా  అవమానపరిచారు.సాధారణంగా ఎక్కడైనా అధికంగా వరదలు వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పాములు,కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయని ..వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుందని చెప్పారు.అయితే బీజేపీకి మాత్రం బలం వరదలా పెరుగుతోందని పరోక్షంగా చెప్పారు. …

Read More »

లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుతో ఐశ్వర్యరాయ్ వివాహం..!!

ఆర్జేడీ అధినేత, రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్య రాయ్ వివాహమేమిటి..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..అవును మీరు చదివింది నిజమే..కాని మీరు అనుకుంటునట్లు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కాదు.. బీహార్ మాజీ సీ ఎం దరోగా ప్రసాద్‌రాయ్ మనుమరాలుతో. ఆమె పేరు కూడా ఐశ్వర్య రాయే .ఆమె తండ్రి సీనియర్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్…మరీ చంద్రికా రాయ్..లాలూ కు …

Read More »

హైదరాబాద్ లో భారీ వర్షం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల శుక్రవారం (ఏప్రిల్-6) రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు పడింది.ఈ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.అయితే వెంటనే స్పందించిన GHMC సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.నగరంలోని ఖైరతాబాద్, …

Read More »

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఆ ఏడు ప్రశ్నలివే..!!

గత కొంతసేపటి క్రితం వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు వైఎస్ జగన్ సవాల్ విసురుతూ.. ఏడు సూటి ప్రశ్నలు సంధించారు . ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబు ఉందా? అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ విసిరిన ఆ ఏడు ప్రశ్నలివే.. ప్రత్యేక …

Read More »

పవన్ సినిమాలో ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ..వైఎస్ జగన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో …

Read More »

రేపు ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ లో రూ. 124కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ప‌లు అభివృద్ది ప‌నుల‌ను ప్రారంబించనున్నారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 176 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంబించనున్నారు.ఆ తరువాత రూ. 95.90కోట్ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న ఏడు ర‌హ‌దారుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat