అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తుండగా..నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్బాబు, ప్రకాశ్రాజ్, అక్కినేని సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమాంత పాత్రకు సంబంధించిన ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.ఈ సందర్భంగా సమంత ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో …
Read More »ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం..!!
ఉమెన్స్ వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది . టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ 49.3 ఓవర్లలో 207 పరుగులు చేసి, ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన మిథాలీ సేన.. 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయం సాధించింది.ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్లలో …
Read More »త్వరలో 4 వేల కానిస్టేబుళ్ల నియామకం..మంత్రి నాయిని
అతి త్వరలోనే మరో నాలుగు వేల పోలీసు కానిస్టేబుళ్ల నియామకం చేపడుతామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రులు హరీష్ రావు,హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి నాయి ని మాట్లాడుతూ..రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామాకాల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని.. కొత్తగా …
Read More »ఏపీలోని ఈ చిన్నారి కుటుంబం ఎందుకు కేటీఆర్కు రుణపడి ఉందంటే..
సాధారణంగా మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకుపోవాలంటే..అదో పెద్ద ప్రహసనం. ఎన్నో దశలు దాటుకొని చేయాల్సిన ప్రయాణం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి శైలికి పూర్తికి భిన్నం. రాజకీయాలకు, పరిపాలన శైలికి పునర్ నిర్వచనం ఇచ్చిన కేటీఆర్ ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే ఎందరికో ఆయన పునర్జన్మ ప్రసాదించారు. తాజాగా ఓ …
Read More »ఆ ఒక్క మాటతో నవ్వులు పూయించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు.హైదరాబాద్ మహానగరం మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్లో బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానా లో మంత్రి కేటీఆర్ వైద్యం చేపించుకున్నారు.వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. కేటీఆర్కు బీపీ చెక్ చేశారు.అనంతరం చేతివేలి గాయానికి మంత్రి కేటీఆర్ చికిత్స చేయించుకున్నారు. బస్తీ దవఖానాల్లో తానే …
Read More »నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం..అక్కడికక్కడే 9 మంది మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది.ఇవాళ ఉదయం వ్యవసాయ కులీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్ కాలువలో పడటంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు.అయితే ఆ ట్రాక్టర్ లో ౩౦ మంది ఉన్నట్లు సమాచారం.ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై రాష్ట్ర విద్యుత్ …
Read More »మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన వాఖ్యలు చేశారు.పవన్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర విషయంలో ఏ తప్పు అయితే చేశారో..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాధాని అమరావతి విషయంలో కూడా బాబు అదే తప్పు చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కేవలం సైబరాబాద్ ను మాత్రమే …
Read More »టీ కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి ఖమ్మం జిల్లాలో భారీ షాక్ తగిలింది. కాగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు అయితం సత్యం ఇవాళ ఉదయం కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైన సత్యంను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే… పరిస్థితి విషమించిన ఆయన ఇవాళ ఉదయం మరణించారు .ఖమ్మం జిల్లా కాంగ్రెస్ …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …
Read More »బాబుకు షాక్.. ఇంటర్వ్యూలు ప్రసారం చేయవద్దని టీవీ ఛానల్లకు ఆర్డర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ తగిలింది. మీడియాను నమ్ముకున్న చంద్రబాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమర్శలు చేస్తూ పలు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచరణకు దిగారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు సమాచారం. …
Read More »