Home / KSR (page 257)

KSR

ఢిల్లీ జ‌ర్న‌లిస్టుల‌ను ఫిదా చేసిన ఎంపీ క‌విత‌..!!

నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవిత ఢిల్లీలోని తెలుగు జ‌ర్న‌లిస్టుల‌కు తీపిక‌బురు అందించారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ని పరీశిలించిన ఎంపీ‌ కవిత ఈ సంద‌ర్బంగా తాను గ‌మ‌నించిన విష‌యాల‌ను పంచుకున్నారు. జర్నలిస్టుల కోసం శాశ్వతంగా మీడియా రూమ్ ఎర్పాటు చెయ్యాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, మీడియా సెంటర్ లో సిబ్బంది …

Read More »

మోడీ ఆప్తుడికి అనారోగ్యం..త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కేటీఆర్ ఆకాంక్ష‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ త‌న‌యుడు, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ ప‌రిణితికి ఇదో నిద‌ర్శ‌నం. విధానాల ప‌రంగా ఎంత విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తున్న‌ప్ప‌టికీ…ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో త‌న హుందాత‌నాన్ని చాటుకోవ‌డంలో కేటీఆర్ ముందుంటారు. అలాంటి విశిష్ట ఆలోచ‌న తీరుతోనే తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విష‌యంలో ఆయ‌న స్పందించారు. బీజేపీ ముఖ్య‌నేత‌, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్ర …

Read More »

ప‌వ‌న్‌కు షాక్‌..పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తులేదు..!!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అనూహ్య షాక్ త‌గిలింది. ప్ర‌త్యేక హోదా పోరులో్ మొద‌టి నుంచి ఉద్య‌మిస్తున్న ప్ర‌తిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కంటే త‌న‌కు మైలేజీ వ‌చ్చేలా ప‌వ‌న్ వేసిన ఎత్తుగ‌డ‌ను ప‌లువురు త‌ప్పుప‌ట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ప‌వన్ తీరును త‌ప్పుప‌ట్టారు. హోదా ఉద్య‌మాన్ని చీల్చే విధంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. …

Read More »

నిరసనలపై కేటీఆర్ ట్వీట్‌..సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మ‌రోమారు త‌న రాజ‌కీయ ప‌రిణతిని చాటుకున్నారు. సానుకూల‌, వ్య‌తిరేక ప‌రిణామాల విష‌యంలో స్తిత‌ప్ర‌జ్ఞ‌త క‌లిగి ఉన్న నాయ‌కుడు ఎలా వ్య‌వ‌హరించాలో చాటిచెప్పారు. ఈ ప‌రిణామం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పలు సందర్భాల్లో ఎదురయ్యే నిరసనలను తాను సానుకూలంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్ట‌ర్ ద్వారా తెల‌ప‌డ‌మే ఇందుకు కార‌ణం. ఓ ఆంగ్ల పత్రిక …

Read More »

దుమ్ములేపుతున్న వచ్చాడయ్యో సామి లిరికల్ సాంగ్..!!

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమాలో కైరా అద్వానీ హిరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 20 న విడుదలకానుంది.అయితే ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్లు,పాటలు ,టీ జర్ విడుదల చేస్తూ అభిమానుల్లో సినిమా పై భారీ ఆసక్తిని కలిగిస్తున్నారు చిత్ర యూనిట్.గత కొంత సేపటి క్రితం ఈ సినిమాలో …

Read More »

టాలీవుడ్ హీరోల్లో నెం.1 ప్రిన్స్ మహేష్ బాబు..!! ఎందులో తెలుసా..?

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేశ్ బాబుకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలోనే మోస్ట్ ‌డిజైరబుల్‌ మెన్ టాప్‌ లిస్ట్‌ 2014, 2015లో ఆయన చోటు దక్కించుకున్నాడు . ఇప్పుడు 60 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్ తో మహేశ్ బాబు మరో మైలురాయి అందుకున్నాడు. తెలుగులో ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే మహేశ్‌ ఫాలో అయ్యేది మాత్రం ఆయన బావ, …

Read More »

రేపు సిద్దిపేట స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక అండర్ -15 టీమ్..!!

క్రికెట్ మ్యాచ్ లకు సిద్ధిపేట స్టేడియం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్రామీణ స్థాయి నుండి వివిధ క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యాలను అందిపుచ్చుకున్న ప్రాంతం సిద్దిపేట.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్న.. క్రిడా అభిమానుల స్పూర్తి ,యువతలో ఉన్న క్రిడా మక్కువను గ్రహించి సిద్దిపేట మినిస్టేడియ గా ఉన్న మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ ,జాతీయ స్థాయి గుర్తింపు సాధించి పెట్టారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అస్సోసియేషన్ వారి …

Read More »

తెలంగాణ రాష్ట్రంపై మన్మోహన్‌సింగ్ ప్రశంసల జల్లు

తెలంగాణ రాష్ట్రం పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి  మన్మోహన్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు.భారతదేశంలోనే చిన్న రాష్ట్రమైన అభివృద్దిలో దూసుకుపోతున్నదని కితాబిచ్చారు.దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. ఇవాళ దేశరాజధాని డిల్లీలో నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లను పార్లమెంట్ లాబీల్లో మన్మోహన్ దగ్గరకు తీసుకెళ్లి టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు పరిచయం చేశారు. …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న బజాజ్ సంస్థ..!!

ప్రముఖ టూవిల్లర్ వాహన సంస్థ బజాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అటో వాహనాల ధరలను పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్లను బట్టి వాహనాల ధరలను రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఒక్కసారిగా పెంచింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో డొమినార్ 400 బైకు రూ.2 వేల వరకు ప్రియమవగా, డిస్కవరీ, ప్లాటీనా కంపోర్‌టెక్ మోడళ్లు రూ.500 పెరిగాయి. వీటితోపాటు అవెంజర్ 220 స్ట్రీట్, క్రూజర్‌లు వెయ్యి …

Read More »

ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగాయి..కడియం

భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలపై ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉండడం తీవ్ర బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat