తెలంగాణ రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాలోని సత్తుపల్లి మండలం సదాశివునిపేట, తుంబూరు గ్రామాల మధ్యలోగల వాగుపై రూ.కోటి ఇరవై లక్షల వ్యయంతో హైలెవల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను ఇవాళ మంత్రి తుమ్మల ప్రారభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ..గతంలో ఎన్నడూ …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పోచంపల్లి
ఇటీవల నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిల్లీలో ఘనంగా జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. పలు పార్టీలకు చెందిన కొత్తసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ …
Read More »లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ని ఏర్పాటు చేస్తాం..కేటీఆర్
లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఇవాళ మంత్రులు కడియం శ్రీహరి,కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మొదటగా నగరంలోని కూడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూడా పరిధిలో పెద్దసంఖ్యలో చెరువులు ఉన్నాయి.నాలాల మీద ఆక్రమణలను తొలగిస్తామన్నారు.నగరంలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి గోడలు నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన 200ల కుటుంబాలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వలసలు జోరందుకున్నా యి.కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన సుమారు 200ల కుటంబాల సభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. …
Read More »టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్లు ఇవాళ దేశరాజధాని డిల్లీ లో తెలుగులో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత ఈ ముగ్గురు సభ్యులు.. వెంకయ్యనాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య కూడా వారికి ఈ …
Read More »శరీరాన్ని ఆయిల్ తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!
నువ్వుల నూనె ,కొబ్బరి నూనె ,ఆముదం ,ఆవు నెయ్యి మరియు ఇతర ఔషధ గుణాలున్న తైలంతో తల ,శరీరం అంతట మర్ధన చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .కనీసం వారంలో ఒక్కసారైనా ఆయిల్ తో మర్ధన చేసుకుంటే కలిగే లభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తైలంతో తలకు మర్ధన చేసుకోవడం వలన కంటి,జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి.జుట్టుకు నూనెను అప్లయ్ చేసి మృదువుగా మసాజ్ చేయడం ద్వార …
Read More »కేరళ వాళ్ళ అందం,ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు కూడా ఫాలో అవుతారు..!!
మీరు ఎప్పుడైనా కేరళ వాళ్ళను చూసారా..?చక్కని దేహకాంతితో ..ఒత్తైన జుట్టుతో చూడటానికి ఎంతో ఆకర్షనియంగా కనిపిస్తారు.దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటో తెలుసా..?వారు కొబ్బరినూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే..అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ..కేరళలో గుండెపోటు జబ్బులు కూడా తక్కువే..మిగతా నూనెతో పోలిస్తే కొబ్బరినునె ప్రధమస్థానంలో ఉంటుంది.అధిక బరువు తగ్గించడం,గుండె ఆరోగ్యాన్ని పెంచడం ,జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరినూనె వాడకం వలన కలుగుతాయి.అవేంటో …
Read More »నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.. !!
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందేవుంటారు.ఇప్పటికే పార్టీలో కష్టాల్లో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తలను , నేతలను ఆదుకున్న కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మికి ఇచ్చిన హామీని నేరవేచాబోతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్ నెలలో నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరైన లక్ష్మి తన కష్టాలను ఏకరువుపెడుతూ అదే ఫంక్షన్లో పాల్గొన్న సీఎం …
Read More »నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …
Read More »కాంగ్రెస్ నేతలకు హోంమంత్రి నాయిని సవాల్..!!
అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …
Read More »