తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,తుమ్మల నాగేశ్వరరావు,నాయిని నరసింహా రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం మణుగురు సమితి సింగారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. పదేళ్లలో కాంగ్రెస్ …
Read More »మంత్రి కేటీఆర్ ఆలోచనపై అమెరికా చట్టసభల బృందం ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేసీఆర్కు మరో మారు అంతర్జాతీయ వేదికల నుంచి ప్రశంస దక్కింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన చట్టసభల ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరుపై కితాబు ఇచ్చారు. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్, డీనా టీటస్,తెలంగాణలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని టీహబ్లో వీహబ్కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ …
Read More »మోడీ తప్పిదం..కేసీఆర్ స్పందన..గులాబీదళపతి వైపు జాతీయ నేతల చూపు
జాతీయ రాజకీయాల్లోకి అడుగిడనున్నట్లు ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు తగిన కార్యాచరణను వేగవంతం చేయకముందే ఆయా పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు ఆసక్తికరంగా చూస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఆయా అంవాలపై తన అభిప్రాయాలు పెంచుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన పలు పొరపాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ తగు రీతిలో స్పందించారని ప్రశంసలు వస్తున్నాయి. ఎస్సీ, …
Read More »కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,రోడ్లు భావనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం ,మణుగూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత …
Read More »మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More »ఒకనాటి కల్లోలసీమ త్వరలో కోనసీమ..మంత్రి హరీష్
కాళేశ్వరం నీళ్లతో శ్రీరామసాగర్ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు వచ్చే వానాకాలంలో నీరందించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన హెలికాప్టర్ లో జగిత్యాల ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనుల పురోగతిని పరిశీలించారు. రాంపూర్ దగ్గర పంపు హౌజ్ పనులను పరిశీలించారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన …
Read More »కేంద్రం మాటలతోనే కాలం గడుపుతుంది..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ …
Read More »మజ్జిగ త్రాగటం వలన ప్రయోజనాలు ఇవే..!!
సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ త్రాగే అలవాటు ఉంటుంది.అయితే నిద్ర లేచి ,కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మజ్జిగ త్రాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..మజ్జిగలో కరివేపాకు ,అల్లం ,జీలకర్ర వంటి పోపులతో మసాల మజ్జిగను తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే మజ్జిగ తీసుకోవడం వలన ఇది కడుపును చల్లగా ఉంచి,కడుపులో ఏర్పడే మంటను తగ్గిస్తుంది.అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్ ,కడుపు ఉబ్బరంగా ఉండే …
Read More »పచ్చి మామిడిని తినడంవలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!
మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలుస్తారు.వేసవికాలంలో వచ్చే పండ్లలో మామిడి చాలా ప్రత్యేకమైనది .శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మామిడి వలన కలుగుతా యి .వేసవి కాలంలో మాత్రమే వచ్చే పచ్చి మామిడి తినడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు .అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు తగ్గలనుకునే వారికి పచ్చి మామిడి అమోఘంగా పని చేస్తుంది.ఇది శరీరంలో ఏర్పడే చెడు …
Read More »త్వరలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »