Home / KSR (page 262)

KSR

రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం..!!

రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ అన్నారు.ఇవాళ ఆయన నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో శెనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… శెనిగ పంట పండించిన రైతుల కోరిక మేరకు మంత్రి హరీష్‌ రావు సహకారంతో శెనిగల కొనుగోలు కేంద్రాన్నిప్రారంబించమన్నారు.అన్ని రంగాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ఎకరాకు ఎనిమిదివేల …

Read More »

నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీని.. నేడు నిలబెట్టుకున్నసీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర  ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల  సమస్యలపై స్వయంగా …

Read More »

రేపు భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేస్తూ..ప్రగతి సభలకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఈ సభలకు నియజకవర్గంలోని ప్రజలు ,పార్టీ కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,పార్టీ సీనియర్ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే రేపు మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు మణుగూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి …

Read More »

మీ మానవత్వానికి సెల్యూట్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్ వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండగా..పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే .నిన్నఇద్దరు హోం గార్డులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఒక హోంగార్డ్.. చాలా ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్దురాలికి అల్పాహారం తినిపించగా..మరొక హోం గార్డ్ 4 ఏళ్ల బాలికను చేరదీసి తన తండ్రికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని కొల్లాపూర్ కు …

Read More »

వీ6 యాంకర్‌ రాధిక ఆత్మహత్య..!!

సీనియర్ న్యూస్ ప్రెసెంటర్ వీ6 రాధిక ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తన విధులు ముగించుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లోని సువీల అపార్ట్ మెంట్ లో తను నివాసముంటున్న ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని.. సూసైడ్ నోట్ లో రాసింది. కాగా రాధిక ఆర్నెళ్ల క్రితమే భర్తతో …

Read More »

భరత్ బహిరంగ సభ ఏప్రిల్‌ 7న..!!

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేశ్‌ బాబు కాంబినేషన్ లో వస్తున్నసినిమా భరత్‌ అనే నేను. మహేష్ సరసన ఈ మూవీలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాఈ నెల 20విడుదల కానున్న విషయం తెలిసిందే. భరత్‌ అనే నేను సినిమా ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ ఓత్‌, పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా భరత్‌ బహిరంగ సభ అంటూ ఒక …

Read More »

సికింద్రాబాద్‌లో వడగండ్ల వాన

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల ఆకస్మికంగా వర్షం కురిసింది . నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వర్షం పడగా.. సికింద్రాబాద్‌, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్‌గిరి, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

Read More »

గ్రేట్ సచిన్..జీతం మొత్తాన్నీ విరాళంగా ఇచ్చేశాడు

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపిగా ఆరేళ్ల కాలంలో జీతభత్యాల కింద తాను పొందిన సుమారు రూ.90 లక్షలను ఆయన ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేశారు. దీనికి సంబంధించి పిఎంఒ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. “సచిన్‌ చేసిన సాయంపై పిఎంఒ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. సచిన్‌ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించొచ్చని పిఎంఒ పేర్కొంది.” మరోవైపు సచిన్ …

Read More »

డిసెంబర్ నాటికి కొండపోచమ్మసాగర్ ద్వారా నీటి సరఫరా..మంత్రి హరీష్

వచ్చే డిసెంబర్ నాటికి కొండపోచమ్మసాగర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండలం లో 15 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. గజ్వెల్ మండలం అక్కారం వద్ద కొండపోచమ్మ కు చెందిన పంప్ హౌస్ పనులను మంత్రి ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్ పూర్తయితే రెండు లక్షల 85 వేల ఎకరాలకు డిసెంబర్ నాటికి సాగునీరందుతుందని …

Read More »

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు..!!

ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు రానున్నాయని..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలోముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ మధుసుధనచారి వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. హైకోర్టుకు అసెంబ్లీ ఫుటేజ్ ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా అయన ఆరోపించారు. కాగ్ నివేదిక ఆధారంగా కోర్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat