Home / KSR (page 263)

KSR

హువావే హానర్ 7ఎ స్మార్ట్‌ఫోన్ రేపే విడుదల..!!

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎ ను సోమవారం విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం ఇంకా దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. హానర్ 7ఎ ఫీచర్లు… 5.7 ఇంచ్ …

Read More »

తెలంగాణ పై ఈనాడు కీచక బుద్ధి..!!

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ పాలన వల్ల జరగుతున్న విషాదానికి తెలంగాణకు లింకు పెట్టడానికి రామోజీ పుత్రిక కీచక పత్రిక ఈనాడు సిగ్గు లేని రాతలు రాస్తుంది. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి విషాద పరిణామాలు జరుగుతున్నప్పటికీ సిగ్గులేకుండా ఆయనను వెనుకేసుకొస్తున్న ఈనాడు పత్రిక సంబధం లేని అంశాలను తెలంగాణకు అంటగడుతు ఆంధ్రకు తెలంగాణ కు పోల్చుతూ ఆత్మాహుతి కి పాల్పడుతున్నది. ఒంటిమిట్ట శ్రీ …

Read More »

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..!!

ఆండ్రాయిడ్‌​ బీటా యూజర్ల కోసం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు తమ వాట్సాప్ నంబర్లను ఈజీగా మార్చుకోవచ్చు. దీనికోసం యూజర్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో ‘చేంజ్‌ నంబర్‌’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్‌ నంబర్లను ఇన్‌సర్ట్‌ చేశాక, మీ కొత్త నంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్‌ కోరుతుంది. కొత్త నంబర్‌లోకి మారిన తర్వాత, పాత చాట్‌లో …

Read More »

‘భ‌ర‌త్ అనే నేను’ రెండో పాట వ‌చ్చేసింది..!!

శ్రీమంతుడు చిత్రం త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్ బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం భ‌రత్ అనే నేను.ఈ నెల 20 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్ట‌ర్స్, సాంగ్స్‌, టీజ‌ర్ విడుద‌ల చేస్తూ అభిమానుల‌లో సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నారు. తాజాగా ఇవాళ ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుద‌ల చేశారు. ఐ …

Read More »

విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్ అవార్డు..!!

భారత్‌లో 2017లో సోషల్ మీడియా నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా విరాట్ అవార్డుతో ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్‌స్టాగ్రామ్‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎప్పుడు నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు థ్యాక్స్ అని …

Read More »

కడియం శ్రీహరితో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం..!!

ఉపాధ్యాయ సంఘాల 34 డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణను వాయిదా వేసేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంగీకరించారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ మధ్య ఈ రోజు జరిగిన అంశాలపై లెటర్ రాసుకుని ఇరు వర్గాలు సంతకం చేశాయి. మొత్తానికి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10.45 నిమిషాలకు వరకు జరిగిన …

Read More »

ఉమ్మడి ఆదిలాబాద్ లో మరో మూడు రిజర్వాయర్లు..!!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా మరో మూడు జలాశయాల నిర్మాణానికి ప్రభుత్వం శనివారం ఆమోదించింది..కుప్టి,పిప్పల్ కోటి, గోమూత్రి రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పిప్పల్ కోటి వద్ద 1.42 టిఎంసి లు,గోమూత్రి వాగుపై 0.7 టిఎంసిలు,కుప్టి 5.30 టిఎమ్ సీలతో రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గత 40 సంవత్సారాలుగా పెన్ గంగ నీటి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ తలాపున పెన్ …

Read More »

కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రిలీజ్..!!

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నాని.. డబుల్ రోల్ పోషిస్తున్నాడు. తిరుపతిలో కృష్ణార్జున యుద్ధం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జరింగింది.హరీష్, సషూ గారపాటి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటించగా.. హిప్ హిప్ ఈ మూవీకి సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలకానున్న విషయం …

Read More »

‘రంగస్థలం’ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకులందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చిన పేటీఎం..!!

మెగా హీరో రామ్‌చరణ్ కథానాయుడిగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని చోట్లా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.గ్రామీణ నేపథ్యాన్ని సుకుమార్‌ కళ్లకు కట్టినట్లుగ అద్బుతంగా చూపించాడు. రామ్ చరణ్,సమంత నటన..సుకుమార్ టేకింగ్, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా చూడని ప్రేక్షకుల్లో సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనే కుతూహలం పెరిగిపోయింది.ఈ …

Read More »

విద్యార్థులకు జగన్‌ విజ్ఞప్తి.. హోదా ఉద్యమానికి విద్యార్ధులు మద్దతు ఇవ్వాలి..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat