Home / KSR (page 264)

KSR

భరత్ అనే నేను..కొత్త పోస్టర్ రిలీజ్..ఫ్యాన్స్ ఫిదా

ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున విడుద‌ల కానుంది. కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్ , ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను చిత్ర యునిత్ ఇదివరకే విడుదల చేయగా..తాజాగా ఇవాళ మరో ఫోటోను విడుదల చేసింది. ఫస్ట్ …

Read More »

ప్రొ. కోదండరాం పార్టీ పేరు తెలంగాణ జన సమితి..!!

టీజేఏసీ ఛైర్మ‌న్‌ ప్రొ. కోదండరాం పార్టీ పేరు ఏంటనే దాని మీద ఇంత వరకు అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇంక అవన్నీ త్వరలోనే పటాపంచలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.కోదండరాం నేతృత్వంలోని ఈ పార్టీకి ‘ తెలంగాణ జన సమితి ‘ అనే పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్నారట. ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక కోదండరాం పార్టీ గురించి అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఏప్రిల్ 29న …

Read More »

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ఉచితంగా దాణా పంపిణీ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 53 వేల 785 మందికి, 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే …

Read More »

ఏప్రిల్ 7న మత్స్య కారులతో వర్క్ షాప్..మంత్రి తలసాని

మత్స్య రంగ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల తో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ లు, మత్స్య శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుల వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా వృద్దిలోకి …

Read More »

మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ..సమంత హిరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న ప్రపంచ వ్యాప్తంగా 1700 థియేటర్లలో విడుదల   అయింది. ఈ సినిమా దర్శకుడు సుకుమార్ గ్రామీణ నేప‌థ్యంలో.. త‌న స్టైల్‌కి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కించాడు. యూఎస్‌లో మొదటిరోజే సుమారు రూ.1 మిలియన్ డాలర్ మార్క్ సాధించి రంగస్థలం సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. అయితే మొదటి రోజు రూ.25 …

Read More »

” ఏప్రిల్ పూల్ కాదు..ఏప్రిల్ కూల్ ” మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సిద్దిపేట స్టేడియాంలో రూ.1.80కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లడ్ లైట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రేపు ఏప్రిల్ ఫస్ట్ నాడు అందరూ ఏప్రిల్ పూల్ గా పరిగణించి అందరూ ఏప్రిల్ ఫుల్ అంటారు.. కానీ మంత్రి హరీష్ రావు గారు ” ఏప్రిల్ ఫుల్ కాదు.ఏప్రిల్ కూల్ ” …

Read More »

ప‌రిటాల వారింట మ‌రో పెళ్లి సంద‌డి

ఏపీ మంత్రి ప‌రిటాల సునీత ఇంట మ‌ళ్లీ పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. ప‌రిటాల ర‌వి-సునిత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ జ‌రిగిన ఆరునెల‌ల‌కు వారి ఇంట్లో మ‌ళ్లీ వివాహ సంద‌డి మొద‌లైంది. ప‌రిటాల దంప‌తుల కుమార్తె స్నేహ‌ల‌త నిశ్చితార్థం ఆమె మేన‌బావ హ‌ర్ష వ‌డ్ల‌మూడి మార్చి 29న జ‌రిగింది. ప‌రిటాల ర‌వి సోద‌రి అయిన శైల‌జ కుమారుడు హ‌ర్ష‌. ప‌రిటాల కుటుంబ స‌భ్యుల స‌మాచారం ప్ర‌కారం శైల‌జ కుమారుడితో త‌న కూతురు …

Read More »

తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్‌

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్‌కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని …

Read More »

మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి..!!

సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్, పద్మభూషన్ శేఖర్ గుప్త శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ను కలిసారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ …

Read More »

గుణాత్మక మార్పు కోసం తొలి అడుగు..సీఎం కేసీఆర్

పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై చర్చిస్తున్నారు. దాదాపుగా రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది . అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు.. మమత పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat