ప్రముఖ నటి ,అందాల తార శ్రీదేవి ఇటీవల దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.అయితే ఆమె మరణించి నెల కావస్తున్న సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.శ్రీదేవి ఎలా చనిపో యింది అనే విషయంలో క్లారిటీ లేకపోవటమే దీనికి కారణం.దుబాయ్ లో తన బంధువుల పెళ్ళికి వెళ్లి ఓ ప్రముఖ హోటల్ ల్లో బాత్ టబ్ లో పడి ఆమె మరణించింది.అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలు బయటికి రాకపోవడమే …
Read More »జగన్ సీఎం అవ్వడం ఖాయం..!!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రం.కేవలం రెండు అంటే రెండు శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని దూరం చేసుకోగా..టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇదే అంశం మీద ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ,పవన్ కళ్యాణ్ …
Read More »హాట్సాఫ్ హరీష్ రావు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన …
Read More »ప్రభాస్ కు ఆ పిచ్చి ఉంది..శ్రీ రెడ్డి సంచలన వాఖ్యలు..!!
ప్రముఖ నటుడు ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై నటి శ్రీ రెడ్డి సంచలన వాఖ్యలు చేసింది.గత కొన్ని రోజులనుండి పలు టీవీ చానెల్లో ఇంటర్వ్యూ లు ఇస్తూ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న సంచలన విషయాలను బట్టబయలు చేస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లో అమ్మయిలు డైరెక్టర్లు ,నిర్మాతలతో పడుకుంటేనేసినిమా అవకాశాలు వస్తాయని చెప్పి గత రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్బాబు,రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు నూతన సంవత్సరం శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మరియు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ రోజు ఉదయం వీరు వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేపించారు.దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి …
Read More »టీమిండియా కు మద్దతు ఇచ్చిన శ్రీలంక అభిమానులు.!!
భారత క్రికెట్ జట్టుకు శ్రీలంక అభిమానులు మద్దతు తెలుపుతునట్లు ప్రకటించారు.ఇవాళ భరత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మద్య జరిగే ముక్కోణపు టీ 20 ఫైనల్లో టీమిండియా మా ఫేవరెట్ అని స్పష్టం చేశారు.అయితే మొన్న జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక పై బంగ్లాదేశ్ జట్టు గెలుపొందిన విషయం మనందరికి తెలిసిందే.ఆ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఊహించని మలుపులు.. వాగ్వాదాలు.. ఉత్కంఠ నడుమ అట సాగింది. see also :ప్రగతిభవన్ …
Read More »పంచె కట్టులో అదరగొట్టిన మహేష్..!!
ప్రముఖ నటుడు ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో కైరా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తుంది.ఈ క్రమంలో ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. see also :2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..! see also :ప్రగతిభవన్ …
Read More »అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి..ఉగాది వేడుకల్లో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతిభవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరు సకల సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధించానన్నారు.ఇవాళ స్వీకరించే ఉగాది పచ్చడి సందేశాత్మకంగా ఉంటుంది. తీపి, వగరు, పులుపులాగే జీవితం కూడా …
Read More »ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతలు భారీ స్థాయిలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పంచాంగ కర్తలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు,తెలంగాణ స్థితి గతుల గురించి పంచాంగం చెప్పారు. ఈ క్రమంలో బాచంపల్లి సంతోష్ …
Read More »