Home / KSR (page 268)

KSR

ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి.!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలన పరమైన అనుమతులకు బుధవారం శాసన సభ ఆమోదం తెలుపడంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.36.45 …

Read More »

కేసీఆర్.. రేపటి భారత విప్లవం.!!

దేశంలోనే భాగమైన రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. ఆ దిశగా కేసీఆర్ ముందుకు తెస్తున్న సమాఖ్య రాజకీయాలు దేశ రాజకీయాలకు సరికొత్త రాజకీయ నిర్వచనాన్నివ్వనున్నయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడం అనేది …

Read More »

సీఎం కేసీఆర్‌ ఉగాది కానుక.!!

ఉగాది పండుగ వచ్చేసింది.ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అక్షర కానుకను అందిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర, పండుగలు, పాటలు ఈ తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో.. ప్రజలందరికీ ‘సాంస్కృతిక’ కరదీపికను ఉచితంగా అందజేస్తున్నారు. మామిడాకుల తోరణాలు కట్టిన తెలుగు లోగిలిలో కేసీఆర్‌ ఫొటోతో కూడిన కవర్‌పేజ్‌.. పండుగ శోభను కళ్ల ముందుంచింది. ‘తీయనైన తెలుగు.. తెలంగాణ వెలుగు’ అన్న శీర్షికతో ఈ నేల సాంస్కృతిక వైభవాన్ని …

Read More »

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం.

ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి  కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం అమలు తీరుపై మంత్రి చందూలాల్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి నందన గార్డెన్స్ లో నేడు సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, …

Read More »

డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి తుమ్మల

కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను భద్రాచలం పట్టణంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలి విడతలో నిర్మించిన 88 ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, మంత్రి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….నిరుపేదలకు ఆసరాగా నిర్మించిన ఈ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేద‌లు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. …

Read More »

తెలంగాణ  ఎన్నారై  బడ్జెట్ పై ప్రవాసుల  హర్షం..అనిల్ కూర్మాచలం 

లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  2018  – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా  ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు …

Read More »

మీ రాశి ఫలాలు తెలుసుకోండి..!!

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామీ గత కొద్ది రోజులుగా పలు అంశాల మీద ,ప్రస్తుత రాజకీయాల మీద చెప్పే జోస్యాలు నిజమవుతున్న సంగతి తెల్సిందే.మరి ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ గురించి ,టీడీపీ ,వైసీపీ పార్టీలకు చెందిన నేతల గురించి ఆయన చెబుతున్న పలు అంశాలు నిజమవుతున్నాయి.ఈ తరుణంలో ఆయన మరొకసారి వెలుగులోకి వచ్చారు ..శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా రాశి ఫలాలు చెప్పారు .ఆ పూర్తి  వీడియో మీ కోసం …

Read More »

ఉగాది ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉగాది  పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు.ఉగాది అంటే యుగా + అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా  సృష్టి ప్రారంభ సూచిక .యుగము అనగా జత అని అర్ధం కూడా ఉంది.ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం .అది మొదలయ్యేది ఈ రోజే.ఉగాది రోజు నుండే …

Read More »

గ‌నుల శాఖ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌..సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసిన‌ మంత్రి

తెలంగాణ గనుల శాఖ మంత్రి కే తార‌క రామారావు ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీల‌క‌ అదేశాలు జారీ చేశారు. గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్లుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని …

Read More »

బడ్జెట్‌పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.ఇవాళ అయన  మీడియాతో మాట్లాడుతూ..2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే అని చెప్పారు.ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు.ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోందని.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat