ఉగాది పండుగ రానే వచ్చించింది.తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే ఉగాది పండుగ కు పలు యూట్యూబ్ చానెళ్ళు ప్రత్యేక పాటలను రూపొందించాయి .అయితే ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో మారుమోగుతున్నా యి.
Read More »ఉగాది రోజున అస్సలు చేయకూడని పనులు..!
తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది.అయితే ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు.ఈ తెలుగు సంవత్సరం రోజున తెల్లవారి జామున థాయిలాభంగన స్థానం చేసి కొత్త బట్టలు ధరించాలి. SEE ALSO :ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..? ఉగాది పచ్చడి సేవించిన తరువాత కుల దేవతలకు భక్షాలు ,చిత్రానం సమర్పించాలి.వేసవి తాపాన్ని …
Read More »ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?
తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది .అయితే ఉగాది పండుగ రోజు ప్రతిఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తారు.ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం .ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతిక .జీవితం అంటే అన్ని అనుభవాలకు కలిగిగినదైతేనే అర్ధావంతమనే చెప్పే భావం ఉగాది పచ్చడిలో ఉంది .ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక్క భావానికి ప్రతీకా. బెల్లం తీపి ఆనందానికి సంకేతం. పచ్చి …
Read More »వైసీపీ ఒక దొంగల పార్టీ..చంద్రబాబు
వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని..అందుకే టీడీపీ పార్టీ కేంద్రంపై ప్రత్యేకంగా అవిశ్వాస నోటీసుఇస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు అన్నారు .ఇవాళ అయన తన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి తో ఒక డ్రామా ,పవన్ కళ్యాణ్ తో మరో డ్రామా ఆడిస్తూ మోడీ …
Read More »చలించిన మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రి గంబీ రావు పేట మండలం కొత్తపల్లి లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.అనంతరం ఓ పార్కు ను ప్రారభించారు.అయితే అక్కడే కేటీఆర్ ముందు, పోచమ్మల రజిత ‘సార్ నన్ను ఆదుకోండి’ అంటూ ప్లకార్డును ప్రదర్శించింది. see also :ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..! సిరిసిల్ల …
Read More »కందిరైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి..!!
కంది రైతుల బకాయిల చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్, హాకా, నాఫెడ్ సంస్థలను మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. అసెంబ్లీ కమిటీ హాలులో గురువారం కందులు, మినుములు, శెనగలు, ఎర్ర జొన్న ల కొనుగోళ్ళు, చెల్లింపుల పై మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు సమీక్షించారు.తెలంగాణ అంతటా 2 లక్షల 58 వేల 347 మెట్రిక్ టన్నుల కందులను ప్రభుత్వం సేకరించింది.ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితి …
Read More »జగన్ దెబ్బకు దిగివచ్చిన టీడీపీ సర్కార్
ఆయన ఒక యువనేత .. దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా జగన్ పోరాటం చేస్తున్న …
Read More »నాన్నకు చెడ్డపేరు తీసుకురాను..లోకేష్
ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీ డీ పీ అధినేత నారా చంద్రబాబునాయుడు 40ఏళ్ల రాజకీయ జీవితంపై ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. నాలాంటి యువకుడికి మా నాన్న చంద్రబాబు రోల్మోడల్ అని లోకేష్ వాఖ్యానించారు.64ఏళ్ల వయసులో 24ఏళ్ల వ్యక్తిలా పరిగెడతారు. మా నాన్న ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనుక మా అమ్మగారి కృషి ఎంత గానో ఉందన్నారు .ఆమె కష్టం …
Read More »ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »కేసీఆర్ మానవీయ బడ్జెట్..!!
తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని మానవతా కోణం చాలా స్పష్టంగా కనపడుతుంది . రాష్ట్రంలో అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమం, ఎక్కువ శాతం మంది రైతుల మేలును కాంక్షించి ఆయన ఈ బడ్జెట్ కు ప్రాణం పోసినట్లుగా అర్ధమవుతుంది . కీలకమైన ఏ ఒక్క …
Read More »