బంగారు తెలంగాణ సాకారం చేసే దిశగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపకల్పన జరగిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ వాస్తవిక కోణంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న గృహ నిర్మాణ, దేవాదాయ,న్యాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..?
ఇవాళ ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే..అయితే ఈ బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో కొన్ని అంశాలను షేర్ చేశారు.అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అసాధారణమని తెలిపారు.వ్యవసాయానికి ఈ …
Read More »2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?
ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది . SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న …
Read More »తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో మంత్రి ఈటల చదివి వినిపించారు. -మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు -రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు -రాష్ర్ట ఆదాయం రూ. 73,751 కోట్లు -కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు -రెవెన్యూ మిగులు అంచనా రూ. 5,520 కోట్లు -ద్రవ్య లోటు …
Read More »బీజేపీ, కాంగ్రెస్లకు కేటీఆర్ వేసిన పంచ్ ఇదే.!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కంచుకోట అయిన గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై …
Read More »కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ దేశానికే దిక్సూచి..మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అదేవిధంగా శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తికాగానే ఉభయసభలు ఈ నెల 18 వరకు వాయిదా పడనున్నాయి. see also :గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!! కాగా ఇవాళ ఉదయం మంత్రి ఈట …
Read More »‘రంగస్థలం’ సినిమా జ్యూక్ బాక్స్ విడుదల.!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రంగస్థలం.ఈ సినిమా ఈ నెల ౩౦ న విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 18 న ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లోని ఆర్కే బీచ్లో ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.ఈ కార్యకరమానికి సమాంత , మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ మరియు చిత్ర యూనిట్ మొత్తం …
Read More »గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
ఇవాళ గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉతికి ఆరేశారు.సీఎం గా చేసిన అనుభవం ఉందని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని స్పష్టం చేశారు. see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది …
Read More »తెలంగాణను కాపాడటమే కేసీఆర్ నీతి..!
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలకు మరోసారి విశ్వరూపం చూపించారు . తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు . పద్నాలుగేళ్ళ పాటు ఎన్నో కష్టాలకోర్చి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనకు ఈ రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం చేసే బాధ్యత కూడా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు . ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి తెలంగాణకు నష్టం చేస్తామంటే చూస్తూ …
Read More »అతితెలివితో బోల్తాపడ్డ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఇటు సోషల్ మీడియాలో కూడా టీఆరెస్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నది. వచ్చీరాని తెలివితేటలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అభాసుపాలు అవుతోంది. తాజాగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మీద బురదజల్లబోయి అడ్డంగా బుక్క్ అయ్యింది కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం. ట్విట్టర్ లో కేటీఆర్ కు 60% మందే అసలైన ఫాలోవర్లు ఉన్నారని, మిగతా 40% మంది …
Read More »