Home / KSR (page 272)

KSR

దేశ పార్ల‌మెంటు, శాస‌న‌స‌భ తదిత‌ర చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్‌ సంద‌ర్భాలు..!

దేశంలో, రాష్ట్రంలో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై పార్ల‌మెంటు, శాస‌న‌స‌భ‌లు అనేక‌సార్లు స‌స్పెన్ష‌న్లు, బ‌హిష్క‌ర‌ణ చ‌ర్య‌లు తీసుకున్న సంద‌ర్భాలున్నాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీ వంటివారు కూడా స‌భ‌ల నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సంద‌ర్భాలున్నాయి. స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న అనుచితంగా ఉన్న సంద‌ర్భంలో శాస‌న‌స‌భకు, స్పీక‌ర్‌కు చ‌ర్య‌లు తీసుకునే సంపూర్ణ అధికారం ఉంటుంది. 1. 1966 ఆగ‌స్టు 29న య‌శ్వంత‌ రావు మేఘావ‌ల్ vs మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ కేసులో ఇద్ద‌రు స‌భ్యుల‌పై బ‌హిష్క‌ర‌ణ (ఎక్స్‌పెల్‌) చేసిన కేసులో …

Read More »

వినూత్న రీతిలో ఎంపీ క‌విత పుట్టిన‌రోజు జ‌రిపిన స్కూల్ విద్యార్థులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదినం సంద‌ర్భంగా ఓ పాఠ‌శాల విద్యార్థులు ఆమె ప‌ట్ల త‌మ‌కున్న మ‌మ‌కారాన్ని చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క‌విత బ‌ర్త్‌డే వేడుక‌లు నిర్వ‌హించ‌గా రాజేంద్రనగర్ నియోజక వర్గం, హైదర్శాకోట్ లోని కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న  బాలికల స్కూల్‌కు చెందిన బాలిక‌లు ఇలా త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు  మేడే రాజీవ్ …

Read More »

ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌..మంత్రి కేటీఆర్ కృషి..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌, రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌లు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆచ‌ర‌ణ వ‌ల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వ‌స్తున్నాయి. నేత‌న్న‌లు అధికంగా ఉండే సిరిసిల్లాలో అతిపెద్ద అప‌రెల్ హ‌బ్ ఏర్పాటు కానుంది.  సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటుకు స‌చివాల‌యంలో ఒప్పందాలు మార్చుకున్న అనంత‌రం  మంత్రి కేటీఆర్ మాట్లాడ‌తుఊ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం సిద్ధిపేట పట్టణంలా ఉండేలా మీ ప్రణాళికలు రూపొందించాలి. సిద్ధిపేట పట్టణాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి పట్టణంలో ఫుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు. see also :కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..! ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత …

Read More »

కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి

ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల  పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. …

Read More »

ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ సర్‌ప్రైజ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆమె జన్మదినం వేడుకలను తన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..! సాధారణంగా మోడీ అందరికి ఇంగ్లీష్ లో లేదా హిందీలో శుభాకాంక్షలు తెలుపుతారు.కాని …

Read More »

పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడ్డ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అయన అన్నారు.గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని… 2.40 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార …

Read More »

కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రసవాల సంఖ్య పెరిగింది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామని..తెలంగాణ రాష్ట్రం ప్రారంభంలో ఇమ్యునైజేషన్ 65 శాతం ఉంటే.. ఇప్పుడు దాన్ని 90 శాతానికి తీసుకువచ్చామన్నారు.40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం …

Read More »

కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు . కాంగ్రెస్ సభ్యులు అరాచకాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై గత నాలుగేళ్ళ నుండి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. see also :వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat