దక్షిణ ఆయోధ్యగా పేరుగాంచిన భద్రచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ నెల 26 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక,గోడ పత్రికను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆవిష్కరించారు. …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్…వరుస సమావేశాలతో బిజీ బిజీ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే స్కోచ్ సమ్మిట్ 51వ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ప్రముఖ కంపెనీ అయిన జేకే పేపర్స్ వీసీ మరియు ఎండీ హెచ్పీ సింఘానియాతో భేటీ అవుతారు. see also :షాక్ న్యూస్ …
Read More »యువతీ బంపర్ ఆఫర్..!!
కామదాహంతో రగిలిపోతుందో లేదా ఇతరుల కామాన్ని రుచి చూడాలనుకుందో తెలియదుగానీ..”ఎవ్వరైనా శృంగారం జరపాలనుకుంటే..నా రూమ్ కి రండి..ఎంతసేపైన నాతో సెక్స్ చేయండి ..డబ్బులు కూడా ఏం అవసరంలేదు..మీకు శక్తి ఉన్నంత వరకు నన్ను అనుభవించండి..ఎంజాయ్ చేయండి ..” అని చైనాకు చెందిన ఓ యువతీ యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. see also :ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..? వివరాల్లోకి వెళ్తే..చైనాకు చెందిన 19 ఏళ్ల …
Read More »కళ్యాణమస్తు..! రేపే మంథనిలో 250మందికి సామూహిక వివాహాలు
తెలంగాణ రాష్ట్రం మంథని నియోజకవర్గంలోని పేద బిడ్డల పెద్దన్నగా ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ఎన్నో సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ..మంథని నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. see also :వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..! ఈ క్రమంలో 250 మందికి సాముహిక వివాహాలను ఈ నెల 12 న అంగరంగ …
Read More »వజ్రమ్మ మాటలకు మంత్రి కేటీఆర్ ఫిదా..!!
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది. see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..! see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా …
Read More »వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పథకానికి ‘రైతులక్ష్మి’ అని నామకరణం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందు కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. లబ్ధిదారులకు కింద ఈ పథకం ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50,000 దాటినట్లయితే రెండు చెక్కుల్లో ఇవ్వాలని వ్యవసాయ శాఖ …
Read More »భారతదేశ అభివృద్ధి ఎజెండా రూపకల్పన జరగాలి..కేసీఆర్
అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగివున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండా రూపొందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్దతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణల తెచ్చే విషయంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి కావాల్సిన …
Read More »మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.20కోట్లు
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ లో మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మహబూబ్ నగర్ అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఇప్పటివరకు విలీన గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు రూ.20కోట్లు, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రూ.25కోట్లుకేటాయించడం జరిగింది. see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. …
Read More »విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా పరీక్షలకు సహకరించండి
కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ డిమాండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలుగా సామాజిక బాధ్యతతో విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా పరీక్షలకు పూర్తిగా సహకరించాలని కోరారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సచివాలయంలో …
Read More »అభిమానులకు షాకిచ్చిన పవన్ కళ్యాణ్..!
క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్కే షాకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తను భిన్నమైన రాజకీయాలు చేస్తానని ప్రకటించిన పవన్..దానికి భిన్నంగా ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏకంగా తన అభిమానులకు సైతం షాకిచ్చేలా ఆయన వ్యవహరించారని చర్చ జరుగుతోంది. see also :వైసీపీలోకి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్ …
Read More »