గత కొన్ని రోజుల క్రితమే అందాలనటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మరణాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవిని ఆరాధ్యదేవతగా భావించే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా ఎంతో ఆవేదనకు గురై .. వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే . see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..! అయితే తాజాగా శ్రీదేవి గురించి, ఆమెతో తన అనుబంధం …
Read More »పెళ్లిళ్ల సీజన్ : భారీగా పెరిగిన బంగారం ధర
సాధారణంగా బంగారం ధరించడం అంటే మహిళలకు చాలా ఇష్టం.కాని మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో..ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం.అయితే గత చాలా రోజుల నుండి బంగారం ధర తగ్గుతూ వచ్చి..ఇవాళ ఒక్కసారిగా పెరిగింది.జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువవడంతో పది గ్రాముల గోల్డ్ ధర రూ.140 పెరిగి రూ.31 వెయ్యి 500కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 103వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వై ఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజాసంకల్ప యాత్ర చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు వేలాది మంది జనం జగన్ వెంటే నడుస్తున్నారు.కాగా రేపటి ప్రజాసంకల్ప యాత్ర 103వ రోజు షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్ కాలనీ, …
Read More »ముందే గుర్తిస్తే ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ కు చెందిన డయాబెటామిక్స్ కంపెనీని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ మాటాడుతూ..శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటామిక్స్ కంపెనీ ప్రపంచంలోనే అరుదైన పరికరాన్ని తయారు చేస్తున్నదని మంత్రి ప్రశంసించారు.ఈ పరికరంతో ఉమ్మిని పరీక్షించి సుగర్ లెవెల్స్ తెలుసుకోవచ్చని చెప్పారు. దీనివల్ల ప్రతిసారి సూదితో రక్తం తీసి …
Read More »రాజ్యసభ సభ్యత్వానికి.. సంతోష్ కచ్చితంగా అర్హుడే!
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అన్న మాటను చాలా మంది వినే ఉంటారు. కానీ.. ఆ మాటను అక్షర సత్యం చేసి చూపిన వ్యక్తి.. టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రావు. జనాన్ని ప్రభావితం చేసేందుకు కేసీఆర్ లాంటి మహా నాయకులు ముందుండి కొట్లాడుతుంటే.. వారికి భూమిక ఏర్పాటు చేయడంలో.. సంతోష్ రావు లాంటి వాళ్లే కూలీలుగా మారుతుంటారు. అలా.. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి.. ఏ మాత్రం పేరు, …
Read More »అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..
జోగినపల్లి సంతోష్ కుమార్ ..పరిచయం అక్కరలేని పేరు అది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు.ఆయనో విలక్షనమైన వ్యక్తి..ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ..చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న .తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ చానెల్ గా సత్తచాతుతూ..ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మరీన టీ న్యూస్ చానెల్ అధినేత.నిర్విరామంగా అకండిత దీక్ష దక్షతతో భాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ …
Read More »అద్భుత ఆవిష్కరణల వేదిక టీ హబ్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణకు కేంద్రమని భారత్లో అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ప్రశంసించారు. ఐటీలోని నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సహా పలు నూతన పోకడలపై టీ హబ్లో జరుగుతున్న ఆవిష్కరణలు గొప్ప మలుపునకు శ్రీకారం చుడుతాయని ఆకాంక్షించారు. see also :సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..! see also :తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ …
Read More »సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి
టీఆర్ఎస్ పార్టీ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ ముందు పార్టీ శ్రేణులు ఆసక్తికరమైన ప్రతిపాదన పెడుతున్నారు. సహజంగా పార్టీ నేతలు గులాబీ రథసారథి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అయితే ఈ దఫా కీలకమైన ప్రతిపాదన ఒకటి బలంగా కేసీఆర్ ముందుంచారని ప్రచారం జరుగుతోంది. అదే పార్టీ యువనేత, ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టడం. సంతన్నగా పార్టీ నేతలందరికీ సుపరిచితుడు….అన్నా అంటే నేనున్నా అనే సంతన్నకు ఈ …
Read More »సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..!
తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వంలోని లోటుపాట్లను ప్రస్తావించి పరిష్కారం చేయాల్సిన విపక్షం వ్యక్తిగత దాడికి పాల్పడుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువనేత జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ …
Read More »100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!
వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి.. నాయన ఒకటే హైరానా పడుతున్నడు.. అక్కకు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్లలు బయలు దేరిండ్రా కనుక్కో.. వంటలోల్లకు మళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమన్నడురా ?.. అయ్యగారు నెంబర్ యాడనో మిస్పయిందిరా.. నీ దగ్గర ఉన్నదారా ?.. మీ అమ్మ వట్టిగనే ఆగమైతది. ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లే పెండ్లి సామాను ముందే సర్దిపెట్టుకోమని చెప్పు.. నాయన చెప్పుడు తీరు …
Read More »