తెలంగాణ టూరిజం పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు . ప్రకృతితో ముడిపడి ఉన్న కమనీయ దృశ్యాలను , సాగు నీటి అందాలను , చారిత్రిక కట్టడాలను , మిషన్ కాకతీయ ట్యాంక్ బండ్ ఆలోచనలను మేళవించి తెలంగాణలో అద్భుతమైన టూరిజానికి అంకురార్పణ చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ టూరిజం , అటవీ , సాగు నీటి శాఖలను ప్రోత్సహిస్తున్నారు . ఇంకా మున్ముందు ఎక్కువ …
Read More »అదరగొట్టిన చెర్రీ ..రంగస్థలం సెకండ్ సాగ్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం .ఈ సినిమా మొదటి పాటను గత కొన్ని రోజులక్రితమే విడుధలకాగా తాజాగా మరో పాట ” రంగా.. రంగ.. రంగస్థలానా ” అనే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పాటలో రాంచరణ్ అదరగొట్టాడు.డుంగురు.. డుంగురు అంటూ తీన్మార్ స్టెప్పులు వేశాడు. వినిపించే లా కాదు.. కనిపించేలా వాయించాలి అంటూ చెర్రీ డైలాగ్ అందరిని …
Read More »గవర్నర్కు ప్రధాని పిలుపు..బాబు రచ్చపై స్పెషల్ రిపోర్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితులు ఢిల్లీ వేదికగా మొదలవుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమర్శల పర్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై రిపోర్ట్ ఇవ్వనున్నారని …
Read More »మోడీని సీఎం కేసీఆర్ కించపరచలేదు..ఎంపీ కవిత
ఇటీవల రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రధాని మోదీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో మోడీగారు అనబోయి.. స్పీడ్ లో తప్పులు దొర్లాయని ఎంపీ కవిత అన్నారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కించపరిచే ఉద్దేశం సీ ఎం కేసీఆర్ కు లేదని ఆమె వివరణ ఇచ్చారు. see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..! రైతు కష్టాలపై ఆవేదనతో …
Read More »విపక్షాలది దిక్కుతోచని స్థితి.. అందుకే విమర్శలు ..కేటీఆర్
అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విపక్షాలకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి జిల్లాలు తిరగడం లేదన్నారు ఇపుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తోంటే ఏం చేయాలో విపక్షాలకు అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలు ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయని తాము …
Read More »మంత్రి కేటీఆర్ వినతికి కేంద్రం ఓకే..!
రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలించింది. రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్ని కొద్దికాలం క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖకు ప్రతిస్పందన వచ్చింది. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కొరకు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. …
Read More »ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే..ఫ్యూచర్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.ఇవాళ అయన హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ మరియు హైదరాబాద్ మహిళా,శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. …
Read More »ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!
తెలంగాణకు పట్టిన ఆంధ్రా తెలుగుదేశం పార్టీ దరిద్రం ఇంకా వదలడం లేదు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 40 నెలలు గడిచినా ఇంకా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆంధ్రా బానిస సంకెళ్లు తెంచుకోలేకపోతున్నరు. తెలంగాణాలో స్మశానానికి ఆమడదూరంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆంధ్రాకు సంబందించిన వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని సిగ్గు లేకుండా అడుగుతున్నరంటే ఆ పార్టీ తెలంగాణ నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా , దౌర్భాగ్యంగా ఉందో …
Read More »బీజేపీ బెదిరింపులకు తెలంగాణ భయపడదు
పాపం . బీజేపీ తెలంగాణ నేతల చెప్పుడు మాటలు విని ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ నాయకులు ఆగమైతున్న తీరు చూస్తుంటే జాలి కలుగుతున్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం కరీంనగర్ రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఒక గంటా 13 నిమిషాల 40 సెకండ్ల పాటు భారత దేశ రైతాంగంతో పాటు తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల …
Read More »సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాస్యం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్లు ప్రభుత్వం అందజేస్తుంది. see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు.. ఈ క్రమంలో …
Read More »