కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . …
Read More »రేవంత్ రెడ్డి వల్లనే టీడీపీ పరువు పొయింది..మోత్కుపల్లి
ఇటీవలే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత మోత్కు పల్లి నర్సింహులు వివాదాస్పదమైన వాఖ్యలు చేశారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్రెడ్డిని ఆనాడే సస్పెండ్ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని …
Read More »హ్యాట్సాఫ్ మహేష్..!
తెలంగాణ పోలిస్ వ్యవస్థకు దేశనలుమూలల నుండి ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలిస్ వ్యవస్థ అద్బుతంగా పనిచేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో సైబరాబాద్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న మహేశ్ హైదరాబాద్ నగరంలో బైక్ పై వెళ్ళుతున్నఓ కుటుంబం యాక్సిడెంట్ కు గురైంది.. పోలీస్ అన్న ఫీలింగ్ పక్కనబెట్టి ఓ మానతావాదిగా స్పందించారు. పిల్లోడిని ఎత్తుకుని ఆస్పత్రికి పరిగెత్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు.తాజాగా హైదరాబాద్ …
Read More »భారీ ఎన్కౌంటర్: 12 మంది నక్సల్స్ హతం
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది. see also :”ఎన్టీఆర్కు రాజకీయాలు తెలియవు” చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!! ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..చర్ల మండలం తొండపాల్ …
Read More »డిటిజల్ లావాదేవీల్లో తెలంగాణ టాప్
తెలంగాణ రాష్ట్రం డిజిటల్ లావాదేవీల్లో దుసుకేల్లుతుంది.మొత్తం డిజిటల్ లావాదేవీలను సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి వెయ్యి మంది జరుపుతున్న లావాదేవీల్లో మాత్రం తొలి స్థానం ఆక్రమించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్రతి వెయ్యి మంది నిర్వహిస్తున్న డిజిటల్ లావాదేవీల సంఖ్య 64,213 గా నమోదైంది. తర్వాతి స్థానంలో 55,866 లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. see also …
Read More »సోంపుతో ఇన్ని ప్రయోజనాలా..?
సోంపు అంటే తెలియనివారుండరు.సొంపులో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి.సోంపు గింజలను చాలా కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు.సోంపు మిటమిన్ బి,మిటమిన్ సి తో పాటు పోటాషియం,ఐరన్,క్యాల్షియం మరియు ఫైబర్ ను కలిగి ఉంది .అంతేకాక సొంపులో అనేకమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also : ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..! సోంపు యాంటీ ఆక్సిడెంట్ ను అధికంగా కలిగి ఉంది .అదువల్ల శరీరంలో ఏర్పడ్డ కొవ్వును తగ్గించి …
Read More »జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 101రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ కు అడుగడుగునా జనం నీరాజనం పడుతున్నారు.కాగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ప్రముఖ సీని నటుడు విజయ చందర్ ప్రశంసల జల్లు కురిపించారు. …
Read More »శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలి..!
అందాల నటి శ్రీదేవి..గత కొన్ని రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే.50 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటి శ్రీదేవి కి భారతరత్న ఇవ్వాలని సీనియర్ నటి ఊర్వశి శారద డిమాండ్ చేశారు.నిన్న ( గురువారం ) అస్కా అద్వర్యంలో శ్రీదేవికి అశ్రునివాళి అర్పించారు. see also :దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ” కాలా ” టీజర్ ఈ సందర్భంగా ఆమె మాటల్డుతూ..శ్రీదేవి …
Read More »దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ” కాలా ” టీజర్
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావు ,కొడుకు పాత్రలో ది లీ పన్ నటిస్తున్న చిత్రం కాలా.ఈ చిత్రం విడుదల కోసం ఇటు తెలుగు ప్రేక్షకులు,అటు తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఎదిరిచుస్తున్నారు.అయితే రజినీకాంత్ పాత్రలో రూపొందించిన ఈ చిత్రాన్ని పా.రజినీకాంత్ తెరకెక్కించాడు.కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీ జర్ మార్చి ఒకటి న తెలుగు , తమిళ భాషలలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ …
Read More »మీరు సెంటర్ డిసైడ్ చేయండి..మేం చర్చకు సిద్ధం..వైఎస్ అవినాష్రెడ్డి
ఇటీవల పులివెందులలో టీడీపీ నేతలు చేసిన సవాల్ పై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని నిరూపించడానికి తాను సిద్దంగా ఉన్నానని..ఎప్పుడు ఏ సెంటర్లో చర్చకు రావాలో టీడీపీ నేతలు చెప్పాలని సూచించారు. see also :మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..! see also :హైదరాబాద్కు వచ్చినందుకు మరో …
Read More »