కాంచీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇవాళ ఉదయం (బుధవారం ) కన్ను మూశారు.అనారోగ్యంతో నిన్న కాంచీపురం లోని ఏబీసీడి ఆసుపత్రిలో చేరారు..చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించారు.అయన గత కొంతకాలంగా శ్వాసకోశ కోశ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.కాగా కాంచీ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 1935జులై 18వ తేదీ న తంజావూరు జిల్లాలో జన్మించారు .కాంచీ పీఠానికి 1994 జనవరి 3 నుండి జయేంద్ర సరస్వతి పీఠాధిపతిగా కొనసాగుతున్నారు.జయేంద్ర …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,801 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,634 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.29 కోట్లుగా ఉంది అని అధికారులు …
Read More »లంచం అడిగితే చెప్పుతో కొట్టండి : సీఎం కేసీఆర్
కార్మికులు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటి నుంచి లంచం అడిగిన వాణ్ని తన్నాలని అన్నారు సీఎం కేసీఆర్. లంచం అడిగితే అక్కడే చెప్పుతీసుకొని ఓ దెబ్బ కొట్టాలని సూచించారు. ఎవరైనా ఏమైనా అంటే తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అడుగు తీసి అడుగు వేస్తే లంచాలు తీసుకొనే సంస్కృతి బంద్ కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ప్రగతి మైదానంలో …
Read More »వందో రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర అక్కడ నుంచే..!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 99వ రోజు ప్రకాశం జిల్లాలో ముగిసింది.ఈ రోజు ప్రజసంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ 16.2కిలోమీటర్ల నడిచారు.కాగా ఇప్పటివరకు జగన్ మొత్తం 134౦ కిలోమీటర్ల నడిచారు. see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!! ఈ క్రమంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు రేపు వందో రోజు.. …
Read More »తెలంగాణ జీవన విధాననికి అద్దం పట్టిన కార్టూనిస్ట్ రమణ చిత్రాలు
దరువు.కామ్ కార్టూనిస్ట్, తెలంగాణవాది నెల్లుట్ల రమణ రావు చిత్రాలు తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించాయని పలువురు ప్రశంసించారు. తన కుంచెతో తెలంగాణ సమాజాన్ని మరోమారు పలువురికి చాటిచెప్పారని కితాబు ఇచ్చారు. రవీంద్రభారతిలో తన చిత్రాలతో రమణ ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇవాళ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, కరణ్ కాన్సెప్ట్, దరువు అధినేత చెరుకు కరణ్ రెడ్డి తిలకించారు. see also : సీఎం కేసీఆర్కు దరువు అధినేత …
Read More »తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్..రక్షణమంత్రికి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి కే తారకరామారావు మరోమారు గళం విప్పారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రికే లేఖ రాశారు. ఇటీవలి కాలంలో బుందేల్ ఖండ్, చెన్నాయ్- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. ఈ …
Read More »కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు. see …
Read More »సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్కు తీవ్ర అన్యాయం.. సీఎం కేసీఆర్
అన్ని వనరులున్న ఆదిలాబాద్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధికి రూ.500కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వీటి ద్వారా దాదాపు 20వేల …
Read More »చనాఖా- కొరాటా బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్
ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున పెన్గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. తొలుత ప్రత్యేక హెలీకాప్టర్లో బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత కాన్వాయి ద్వారా బ్యారేజీ స్థలానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు హరిష్రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి స్వాగతం పలికారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కేశవరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ సీఎం వెంట ఉన్నారు …
Read More »శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..?
శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా నిజంగా శ్రీదేవి ప్రమాదవశాత్తూనే చనిపోయారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? బాత్టబ్లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ ఉందనేది అర్ధం అవుతుంది. ఆ మిస్టరీ ఏమిటి? శ్రీదేవిది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక హత్యా..? అనే విషయాలు …
Read More »