Home / KSR (page 292)

KSR

13,694 తెలంగాణ ఆర్.ఆర్.బి.అభ్యర్థులకు చేయూత

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(ఆర్.ఆర్.బి) భర్తీ చేస్తున్న లక్షకు పైగా ఉద్యోగాల్లో సిక్రింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ కు 13,694 పోస్టులు లభించాయని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి వెళ్లడించారు. ఈ ఉద్యోగాలను పొందేందుకు అధిక అవకాశాలున్నతెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారని సీఈవో తెలిపారు. see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ …

Read More »

మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లకు శుభవార్త చెప్పిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ …

Read More »

కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్‌…పాకిస్తాన్‌పై డౌట్

బీజేపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డికి అనూహ్య‌మైన షాక్ త‌గిలింది. ఆయ‌న వెబ్ సైట్ హ్యాక్ అయింది. పైగా ఇది పొరుగుదేశ‌మైన పాకిస్తాన్ వాసుల ప‌ని అనే సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. తగు చ‌ర్యల కోసం ఆయ‌న డీజీపీని కూడా ఆశ్ర‌యించారు. ఇదే విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. see also :మందుబాటిళ్ల‌తో బ‌య‌ట‌ప‌డిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు …

Read More »

మందుబాటిళ్ల‌తో బ‌య‌ట‌ప‌డిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయార‌ని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఏపీలో పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ పేరుతో చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న సీఐఐ స‌మ్మిట్‌లో అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు. పేరుకు త‌న‌ను చూసి వస్తున్నార‌ని, పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని ప్ర‌క‌టించుకుంటున్న‌ప్ప‌టికీ...ఆచ‌ర‌ణ‌లో అది నిజం కాద‌ని వారికి స‌క‌ల మ‌ర్యాద‌లు చేయ‌డంలో బాబు త‌రిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. see also : బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ …

Read More »

శ్రీదేవి మృతదేహం అప్పగింత ఈ రోజు కాదు..?

అందాల నటి శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఆమె ఆదివారం వేకువజామున దుబాయ్ లో మృతి చెందింది.అయితే మొదటగా అందరూ గుండెపోటు తో మరణించింది అని భావించినా..కాసేపటి క్రితం ఫోరెన్సిక్ నివేదికలో ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని తెలిపింది. see also : రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఈ కేసు దుబాయ్ లోని పోలీసులు దుబాయ్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.వాళ్ళు విచారణ …

Read More »

కాంగ్రెస్ తెలంగాణ శత్రువు.. మంత్రి జగదీశ్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి శత్రువుగానే వ్యవహరించిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..కాగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పై ఎక్కడా ప్రేమ లేదని అన్నారు.అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పెద్దలకు తెలియడం లేదన్నారు.జైరాం రమేష్ తెలంగాణ ప్రాంతం ఒక్కటి ఉందని కూడా గుర్తించలేదని మండిపడ్డారు. see also :బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ మాజీ మంత్రి.. …

Read More »

రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్

టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం …

Read More »

ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు  .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …

Read More »

రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్

రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …

Read More »

ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు  అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat