తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్ కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ …
Read More »ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్
ఈ రోజు కేప్ టౌన్ వేదికగా జరిగిన ఐదవ టీ 20 లో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్ సృష్టించింది.ఐదవ టీ 20 సిరిస్ ను 3-1 తేడాతో భారత్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 167 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక సఫారీలు 18 ఓవర్లలో 112 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో రుమేలీ ధర్ , గైక్వాడ్ ,శిఖాపాండే చెరో …
Read More »డబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో డిజైన్- 2017 అవార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ మానసపుత్రిక ఐనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు హడ్కో డిజైన్-2017 అవార్డు దక్కింది.రాబోయే ఏప్రిల్ చివరి వారంలో హడ్కో వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది.హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశరాజధాని డిల్లీ నగరంలో ఈ అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రదానం చేయనున్నారు. see also :కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని పేదలకోసం నిర్మించి ఇస్తున్న డబుల్ …
Read More »కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఫిదా అయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, …
Read More »సీఐఐ సదస్సు.. మొదటిరోజే నవ్వుల పాలైన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సందర్భంగా నిర్వహిస్తున్న మొదటిరోజే నవ్వుల పాలయ్యే సందర్భం ఎదురైంది. ఇంకా చెప్పాలంటే…ఆయన తన ప్రచారా యావను చాటిచెప్పుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే… సీఐఐ సదస్సు గురించి ఇచ్చిన వివరాల పత్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకున్నారు. అత్యంత చిత్రంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను మాత్రం.రెండు రాష్ర్టాలకు …
Read More »సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయకుడిగా పేరున్న గులాబీ దళపతి వారి మేలు కోసం మరో తీపి కబురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …
Read More »తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన..కేటీఆర్
తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.ఇవాళ టీ రిచ్ వార్షిక దినోత్సవం లో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీ రిచ్ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అద్బుతమైన పరిశోధనలు చేసిందని చెప్పారు. see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడున్నరేళ్లలో ఎన్నో …
Read More »మానవత్వం చాటుకున్న గొప్ప ఔదార్యుడు… నల్ల మనోహర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.నిత్యం నల్లా పౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలను చేయడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరిస్తూ పెద్దపల్లి జిల్లా ప్రజల్లో మంచి ఆదరణను పొందుతున్నాడు. see also :మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న నల్లా మనోహర్ రెడ్డి తాజాగా మరోసారి తనమానవత్వాన్ని …
Read More »ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా …
Read More »గుంటూరు సెలూన్ సెంటర్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో హైటెక్ వ్యబిచారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే..నాలుగేండ్ల నుండి రామచంద్రరావు అనే వ్యక్తి బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు.ఈ సెంటర్లో వర్కర్లుగా ఇతర ప్రదేశాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి మరీ నడిపిస్తుండే వాడు. see also :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! అయితే ఒక్కసారిగా నష్టం రావడంతో ఏమి చెయ్యాలో తెలియక వ్యబిచారం నిర్వహించే మార్గాన్ని ఎంచుకున్నాడు..ఈ క్రమంలో నిన్న …
Read More »