తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఇవాళ నాగర్ కర్నూల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి లక్ష్మారెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీధర్ ,ఎమ్మెల్యేలు, బాలరాజు ,శ్రీనివాస్ గౌడ్ ,జక్కా రఘునందన్ రెడ్డి తో కలిసి పరిశీ లించారు. see also : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! ఈ …
Read More »టీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సీట్లు వీరికేనా..?
వచ్చే నెలలో ( మార్చ్ ) జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పలువురు నేతలు పోటీలో ఉన్నారు. మూడు స్థానాలకు గాను ఒకదానిలో టీ న్యూస్ ఎండీ ,అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్కుమార్ పేరు ఖరారైంది. పార్టీలో కీలక పాత్ర పోషించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితునిగా ఉన్నందున ఆయనకు అవకాశం దక్కనుంది. see also :వైఎస్ జగన్వి ఊరపంది ఆలోచనలు..!! మిగిలిన రెండు …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్ధానాన్ని నెరవేర్చారు.తాజాగా చేనేత కార్మికులను రుణ విముక్తుల్ని చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. see also :డీకే అరుణకు కాంగ్రెస్ పొగ…! see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! ఇప్పటికే వారికి ఇచ్చిన హామీ …
Read More »సీఎం కేసీఆర్ చరితార్థుడు..! – చినజీయర్స్వామి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ పై త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు .యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్థుడయ్యారని అయన ప్రశంసించారు. see also :రాజ్యసభకు పురందీశ్వరి…ఏ రాష్ట్రం నుంచి అంటే..? see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శుక్రవారం ) అయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి …
Read More »రాజ్యసభకు పురందీశ్వరి…ఏ రాష్ట్రం నుంచి అంటే..?
తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయన మిత్రపక్షమైన బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. బాబును గట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. త్వరలోనే దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారని …
Read More »డీకే అరుణకు కాంగ్రెస్ పొగ…!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణకు ఆ పార్టీలో పొగపెడుతున్నారా? పార్టీలో ఆమె ఇమడలేకపోతున్నారా? త్వరలో పార్టీ వీడనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఆయన్ను అడ్డుకునేందుకు అరుణ ప్రయత్నించగా..ఆమెకు కాంగ్రెస్ పెద్దలే సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీలో కొనసాగడంపై మథనపడుతున్నట్లు సమాచారం. see also :మంత్రి కేటీఆర్ పై …
Read More »భారత ఐటీకి హెచ్1బీ దెబ్బ ఇక మరింత కఠినతరం
హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నూతన విధాన ప్రకటన చేసింది. ఇకపై హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను, అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంటూ బుధవారం ఏడుపేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని …
Read More »జిల్లాల రైతు సమన్వయ సమితుల సమన్వయకర్తలు వీరే
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలోనే జిల్లా స్థాయి సమితులనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం సమన్వయకర్తల వివరాలను అధికారికంగా విడుదల చేసింది.ఆ వివరాలు మీకోసం .. వనపర్తి-పి.జగదీశ్వర్ రెడ్డి రంగారెడ్డి-వంగేటి లక్ష్మారెడ్డి వికారాబాద్-కె.మహేష్ రెడ్డి మేడ్చల్-నారెడ్డి నందారెడ్డి మహబూబ్ నగర్-ఎస్.బస్వరాజ్ గౌడ్ see also : ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! నాగర్ …
Read More »ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!
సాగునీటి ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తిచేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కేంద్రం నుంచి అనుమతులు, పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం, అధికారులకు ఆదేశాలివ్వడం ఆయన జీవిత విధానంగా మారిపోయింది. ఈ బిజీ పనుల్లోనూ ఏ మాత్రం విశ్రాంతి దొరికినా ఆ సమయాన్నీ మళ్లీ ‘నీళ్ల’కే కేటాయిస్తున్నారు. see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస see …
Read More »అసైన్డ్ భూములు కలిగిన వారికి పాస్ పుస్తకాలు
ఇతర పట్టాదారులతో పాటుగానే అసైన్డ్ భూములు కలిగిన వారికి కూడా ఖచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టత నివ్వాలని, వారి పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు. see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! see also :మంత్రి కేటీఆర్ పై మహిళా …
Read More »