బి. ఏ రెండో సంవత్సరం హిస్టరీ సబ్జెక్టు ఉర్ధూ మీడియం పుస్తకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు సచివాలయంలోని ఆయన చాంబర్లో విడుదల చేశారు. నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సమీనా బషీర్ ఈ పుస్తకాలను రచించారు. గత ఏడాది బి.ఏ హిస్టరీ మొదటి సంవత్సరం పుస్తకాలను విడుదల చేయగా, ఈ సంవత్సరం రెండో సంవత్సరం బి.ఏ హిస్టరీ పుస్తకాలను …
Read More »కివీ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.నారింజ ,బత్తాయి వంటి పండ్ల కన్నా ఇందులో మిటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది.ఇందులో మిటమిన్ సి తో పాటు మిటమిన్ ఇ,పోటాషియం,పోలిక్ యాసిడ్స్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషక పదార్ధాలను కలిగి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు …
Read More »అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!
ఈ రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయో మనందరికి తెలిసిన విషయమే..ముఖ్యంగా హెల్మెట్ లేకుంటే చలానా రాసి మరీ హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు.మరికిన్ని ప్రదేశాల్లో పోలీసులే హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.అయితే హెల్మెట్ మనకు ఒక రక్షణ కవచంలాగా చెప్పవచ్చు.అయితే ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మన రక్షణ కోసమే కాకుండా ..మనకు దారి చూపించేందుకు సహకరించే హెల్మెట్లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. see also :మార్కెట్లోకి రోల్స్రాయిస్ …
Read More »మార్కెట్లోకి రోల్స్రాయిస్ ‘ఫాంటమ్–8’ వచ్చేసింది..!
అల్ట్రా–లగ్జరీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ తాజాగా ‘రోల్స్రాయిస్’ 8 వ జనరేషన్ ఫాంటమ్ కారును భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.కాగా దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ఈ సందర్భంగా రోల్స్రాయిస్ మోటార్ కార్స్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ మాట్లాడుతూ..మాకు కేయూఎన్ ఎక్స్క్లూజివ్ తోడు లభించిందని…దక్షిణ భారత దేశంలో వ్యాపారం భాగా వృద్ది చెందుతుందన్నారు.కేయూఎన్ ఎక్స్క్లూజివ్ చెన్నై, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కంపెనీకి అధికారిక …
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 27న కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గెలిపించేది ఏమిటంటే..!
తెలంగాణలో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న రాజకీయ హడావుడి నేపథ్యంలో…ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎవరికి వారు తాము అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టిపోటి ఇస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దించుతామని ప్రకటనలు చేసుకుంటున్నారు. అయితే ఈ పరిణామాన్ని రాజకీయవర్గాలు తేలికగా కొట్టిపారేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కొనసాగుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలోని సర్కారే తిరిగి అధికారంలోకి రానుందని, ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ పగ్గాలు చేపడుతారని విశ్లేషిస్తున్నారు. see also :టీడీపీకి మరో …
Read More »బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్లో ఓటమి భయం
చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉంటూ ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించే కాంగ్రెస్ పార్టీలోని నాయకులను ముందుగా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిబస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 26 తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతల్లో డివైడ్ టాక్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే…అసలు పాదయాత్రతో తాము సాధించేదేమీ లేదని కొందరు అంటున్నారు. see also : వరంగల్ నగరంలో …
Read More »వరంగల్లో 250 పడకల కేన్సర్ ఆస్పత్రి..!
కేన్సర్ అనేది పెద్ద వ్యాధి.కేన్సర్ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లో భాగంగా కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా …
Read More »వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత అతి పెద్ద నగరమైన వరంగల్ నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో ఈ రోజు పర్యటించింది. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించింది. నగరంలో మోనోరైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన రూట్లలో మేయర్ నరేందర్ వారిని స్వయంగా తిప్పుతూ..చూపించారు. see also :ఫలించిన ఆర్మూర్ …
Read More »