Home / KSR (page 299)

KSR

హైదారాబాద్ లో టైక్వాండో జాతీయ అకాడమీ..!

టైక్వాండో జాతీయ అకాడమీ ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రులు పద్మారావు,హరీశ్ రావు చెప్పారు. టేక్వాండో ‘ఛాంపియన్ షిప్ పోటీలలో 3 బంగారు పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. see also : ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి… ఈ మేరకు టైక్వాండో కు తెలంగాణలో ఉన్న భవిష్యత్తు అవకాశాలు, ప్రభుత్వపరంగా కావలసిన సహకారం,జాతీయ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక …

Read More »

19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో బయో ఏషియా-2018 సదస్సు ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 50కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరయ్యారు. SEE ALSO :మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య‌ ప్రశంస ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈజ్ అఫ్ …

Read More »

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కొత్త కార్పొరేషన్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

‘తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వ్యవసాయాభివృద్ధి -రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ కృషి చేస్తుందని ప్రకటించారు. లాభాపేక్ష లేని సంస్థ (నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్)లాగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుందని, ఈ సంస్థకు సమకూరిన నిధులను ఈ సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారని స్పష్టం …

Read More »

మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య‌ ప్రశంస

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మ‌రో అనూహ్య ప్ర‌శంస ద‌క్కింది. వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సహా నాస్కాం ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని నాస్కాం కాబోయే అధ్యక్షురాలు దేవ్యాని ఘోష్‌ ప్రసంశించారు. మంత్రి కేటీఆర్‌ సహా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సారథ్యంలోని బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశంసించారు.దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ …

Read More »

గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని గోషామహల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి , శేరిలింగంపల్లి,జూబ్లిహిల్స్ ,గోషామహల్ నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.అందుకు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

నర్సంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పల్లె ప్రగతి అనే కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.ఈ నేపధ్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాది కల్పించాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో ”మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. పెద్ది కోరికమేరకు 42 కంపెనీలు …

Read More »

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో నేడు ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యావిధానంపై …

Read More »

ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి నీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. ఇప్పటికే రిజర్వయర్ల నిర్మాణం, మంచి నీటి పైప్ లైన్ల మార్పిడి, కృష్ణా జలాల మళ్లింపు, రికార్డు సంఖ్యలో పవర్ బోరింగ్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పుల ద్వారా సికింద్రాబాద్ ప్రజల నీటి ఇబ్బందుల నివారణకు పక్కా ఏర్పాట్లు జరిపిన ఆబ్కరి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ తాజాగా జల మండలి అధికారులతో సంప్రదింపులు జరిపి రూ.1.22 కోట్ల …

Read More »

ద్రాక్ష పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..?

అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కాని ఆ ద్రాక్షను అందిపుచ్చు కుంటే అనేక పోషకాలను పొందవచ్చని నూట్రిషి యన్లు చెప్పుతున్నారు.ఇందులో మిటమిన్ ”  సి ” ,మిటమిన్ ” కె ” తో పాటు కాల్షియం,ఐరన్ లబిస్తాయి.అంతేకాకుండా ద్రాక్షలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్లు తినడం వల్ల లాభాలు :  ద్రాక్ష పండ్లనుతీసుకోవడం ద్వారా బ్లడ్ లోని షుగర్ ను తగ్గించుకోవచ్చు.ఇందులో ఉన్న …

Read More »

కేసీఆర్‌ మార్చిన బతుకు చిత్రం..!

సంక్షేమ ప‌థ‌కాలు రాజ‌కీయ ల‌బ్ధికోసం కాదు, ప్ర‌జ‌ల జీవ‌న ‌ప్రమాణాల్ని మెరుగుపరచడం కోసమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న రోటీ -క‌ప‌డా- ఔర్ మ‌కాన్ నినాదాన్ని పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తున్నారు. నూటికి డెబ్భైమందికి పైగా నివసించే గ్రామాలను మార్చితే తప్ప ‘రోటీ కపడా ఔర్ మకాన్‌’ సాధ్యం కాదని కేసీఆర్ బలంగా నమ్మినందుకే తాగునీరు, సాగునీటికి పెద్ద పీట వేశారు. రోటీ -కపడా మకాన్… ఈ మూడింటికీ వ్యవసాయమే మూలం.వ్యవసాయానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat