ఇన్నిరోజులవరకు ఈ -మెయిల్ అడ్రస్ ఇంగ్లిష్ భాషకి మాత్రమే పరిమితమై ఉండేది కాని ఇప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది.అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుతోనే కాకుండా ఇతర భాషలైన హిందీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, సింధీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురీ, నేపాలీ భాషల్లోనూ ఈ-మెయిల్ అడ్ర్స్ లను అందుబాటులోకి వచ్చాయి. see …
Read More »ఫేస్బుక్ సృష్టికర్తకే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్ వారియర్
ఒరు ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్కే షాక్ ఇచ్చింది.రోజురోజుకి ఈ అమ్మాయిని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే ప్రముఖ నటులు సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని వెనక్కి నెట్టిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్బర్గ్నినే క్రాస్ చేసింది. …
Read More »అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకం..!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేయగా.. అమరులను స్మరించుకునే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా స్మారకకేంద్రం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఈ ఫొటోలను ట్విట్టర్, ఫేస్బుక్లో మంత్రి కేటీఆర్ పోస్ట్చేశారు. To eternalise the sacrifices of hundreds of martyrs in …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.ఏడుకొండల వెంకన్న సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.శ్రీవారిని నిన్న 62,858 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,733 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడి అధికారులు తెలిపారు
Read More »హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. …
Read More »తెలంగాణలో విప్రో సంస్ధ..!
తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. తెలంగాణలో విప్రో సంస్ధ తన మాన్యూఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నది. వరల్డ్ ఐటి కాంగ్రెస్ సందర్భగా విప్రో సంస్ధ ఛీఫ్ స్ర్టాటెజీ అఫీసర్ రిషద్ ప్రేమ్ జీ తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. విప్రొ కన్యూమర్ కేర్ …
Read More »రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ కార్డులు
రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల …
Read More »25 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిన కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆండ్ సర్వీస్ అసోసియేషన్ (నాస్కాం)కు చెందిన 25 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమకు చెందిన సంస్థల అత్యున్నత సమన్వయ వేదిక అయిన నాస్కాం తన ఇండియా లీడర్షిప్ ఫోరంను మొట్టమొదటి సారిగా హైదరాబాద్లో నిర్వహించడం మంత్రి కేటీఆర్ ఖాతాలో ఈ ప్రత్యేకతను జోడించిందని అంటున్నారు. ఈ …
Read More »సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని TSPSC చైర్మెన్ ఘంటా చక్రపాణి అన్నారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడుతూ..షెడ్యుల్ ప్రకారమే TRT ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు.అభ్యర్థుల కోరిక మేరకు వారికి దగ్గరిలోని HMDA పరిదిలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. ఫిబ్రవరి- 23 పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు డౌన్ లోడు అవుతాయన్నారు. ఫిబ్రవరి- …
Read More »విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …
Read More »