ప్రముఖ నటుడు,రాజ్యసభ ఎంపీ,మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం లోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీకి కోటి రూపాయల నిధులను విరాళంగాఇచ్చారు .మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి మంజూరు చేశారు . దీంతో తన హర్షాన్ని తెలియజేస్తూ.. చిరంజీవికి ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి …
Read More »కేసుల మాఫీ కోసమే జగన్ డ్రామాలు..మంత్రి జవహర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు .జగన్ కేసుల మాఫీ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి రోజుకో మాట… పూటకో తీర్మానం చేస్తున్నారని విమర్శించారు. ప్రజసంకల్ప యాత్ర పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు . చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించడానికి జగన్ …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 94వ రోజు షెడ్యూలు ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 93 వ రోజు తిమ్మపాలెం వద్ద ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో 94వ రోజు షెడ్యూలు ఖరారైంది. బుధవారం ఉదయం తిమ్మపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా ప్రజలతో మమేకమైన అనంతరం జననేత వైఎస్ జగన్ పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను …
Read More »ఒకే ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి..మంత్రి హరీశ్ రావు
కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో హైదరాబాద్లో దక్షిణాది రాష్ర్టాల జలవనరుల ప్రాంతీయ సదస్సు జరిగింది. దక్షిణాది రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరైన ఈ సదస్సులో జలవివాదాలకు అంతం పలకడం, కోర్టుల వెలుపల పరిష్కారాలే లక్ష్యంగా చర్చ జరిగింది. సదస్సులో దక్షిణాది రాష్ర్టాల జలవివాదాల పరిష్కారానికి రోడ్మ్యాప్పై చర్చించారు. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జలవివాదాలకు జాతీయస్థాయిలో ఒకే …
Read More »మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష..కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మెట్రోరైలుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని..ఆర్టీసీతోపాటు ఇతర అంశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతో పాటు వాటి వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని హెచ్ఎంఆర్ ఎండీ …
Read More »టీ సర్కార్ తో నాస్కామ్ ఒప్పందం..!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు …
Read More »ఖైదీలకు సన్నబియ్యంతో రుచికరమైన భోజనం..! హోం మంత్రి నాయిని
తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలకు త్వరలో సన్నబియ్యంతో మంచి రుచికరమైన భోజనం అందించనున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.దీనికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారని త్వరలో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.ఇవాళ రాష్ట్రంలోని సంగారెడ్డిలోని వారసత్వ జైలు మ్యూజి యం ముగింపు వారోత్సవాలకు మంత్రి నాయిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్లలో పదేండ్లు దాటి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల …
Read More »షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో …
Read More »మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఎండాకాలంలో అధికంగా లభించే పండ్లల్లో మామిడి పండు ఒకటి.బహుశా మామిడి పండును ఇష్టపడని వారుండరేమో.మధురమైన రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండును తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండులో ఫైబర్ ,కార్బోహైడ్రేట్,క్యాలరీస్,ప్రోటిన్స్ వంటి పోషకాలు ,మిటమిన్,ఎ ,సి,బి6,ఇ వంటి మిటమిన్స్ తో పాటు కాపర్,పోటాషియం,మెగ్నీషియం ,కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. మామిడి పండులో …
Read More »అందాలను ఆరబోస్తూ వీడియోను విడుదల చేసిన రకుల్ ప్రీత్
అందాలను ఆరబోస్తూ వీడియోను విడుదల చేసిన రకుల్ ప్రీత్ …
Read More »