గతంలో ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేస్తూ సీ సీ పోటేజీ ద్వార అడ్డంగా దొరికిన కోడంగల్ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి..మరో సారి అడ్డంగా దొరికారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డి సోమవారం అధికారిక కార్యక్రమాల్లో కనిపించి మీడియాకు చిక్కారు.. వివరాల్లోకి వెళ్తే..నిన్న( సోమవారం) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో …
Read More »అన్ లైన్ సర్వేలో దూసుకుపోతున్న వైఎస్ జగన్..!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత సర్వరత్రిక ఎన్నికల్లో అతి కొంత మెజారిటీతో ఓడిపోయిన విషయం తెలిసిందే.అయితే మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగ్గా నేరవేర్చలేదు.ఈ నేపధ్యంలో టీడీపీ ప్రభుత్వం పై నిరాశ చెంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కే పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ …
Read More »రామప్ప, లక్నవరానికి దేవాదుల జలాలు..మంత్రి చందూలాల్
రామప్ప , లక్నవరం సరస్సులకు దేవాదుల ద్వారా గోదావరి నీటిని మళ్లించి ములుగు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక , సంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని వార్ రూంలో దేవాదుల, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఐడీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప, లక్నవరం సరస్సులతోపాటు ఇంచెన్ చెరువు, లోకం చెరువు, …
Read More »రైతన్నలకు పంట సాయం గొప్ప పథకం..!
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అచ్చెరువొందారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, బాలింతలకు కేసీఆర్ కిట్, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతులకు పంట పెట్టుబడిలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనంచేసి, అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. రైతులకు పంట పెట్టుబడి గొప్ప పథకమని ప్రశంసిస్తూ.. ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి …
Read More »స్వీడన్,పోలాండ్ ,జర్మనీ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెరాస స్వీడన్ శాఖ ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఆ శాఖ ప్రతినిధులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేసారు.మహేందర్ జి ఆదర్వ్యం లో జరిగిన ఈ వేడుకలకు అనిత జి,మంజూష,అరుణ్,దిలీప్,ప్రియా,కృష్ణ,సురేష్,నర్మదా,లిలియెన్ కస్టబ్ర్గ్,మర్క్స్ మరియు కవిత హాజరుబాయరు. పోలాండ్ లో తెరాస పోలాండ్ తరుపున మహేందర్ బొజ్జ ఆదర్వ్యం లో జరిగిన వేడుకలకు బెక్కం సాయికిరణ్ ,రుషికేశ నామ, భరత్ లింగంపల్లి, …
Read More »అడోబ్ చైర్మన్ తో మంత్రి కేటీఆర్ భేటీ..తెలంగాణకు మరో ఐటీ దిగ్గజం..!
తెలంగాణ ఐటీ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం అడోబ్ తన సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించింది. 2015 మే నెలలో శంతను నారాయన్ తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొలిసారి సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయనను కలిసిన ప్రతిసారి హైదరాబాదులో అడోబ్ కార్యకలాపాలు విస్తరించాలని గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ …
Read More »వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా మంత్రి కేటీఆర్పై ప్రశంసల జల్లు..!
ప్రతిష్టాత్మక వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ కార్యక్రమం నిర్వాహణ మొదలుకొని సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్న తీరుపై పలువురు కితాబు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంత్రి కేటీఆర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన్ను వేదిక వద్దే ప్రత్యేకంగా అభినందించారు. …
Read More »మోదీకి వైసీపీ భయపడుతుంది..! పవన్ కల్యాణ్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తనకు అనిపించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.ఇవాళ సాయంత్రం అయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసీపీ పార్టీ భయపడితే.. ఆ అవకాశం తెలుగు దేశం పార్టీకి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యంగ స్ఫూర్తిని హుందాగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని చెప్పారు .ప్రధాని లోక్సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు …
Read More »కువైట్ లో ఉన్న తెలంగాణ వాళ్ళకు శుభవార్త..
కువైట్ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ)కి అర్హులై ఇండియా రావాలని అనుకొని టికెట్ కు డబ్బులు లేని తెలంగాణ వారు ఎవరైనా ఉంటే తెలియజేయండి అని తెలంగాణ జాగృతి,ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు naveenachari@gmail.com కు మెయిల్ చేయాలని అయన సూచించారు . తెలంగాణ జాగృతి అధ్యక్షులు , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదేశాలమేరకు వీరికి సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు . కువైట్ లో …
Read More »2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము.. వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో …
Read More »