గత కాలపు అనుభవాలు వర్తమానంలో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ చరిత్ర అంతా పోరాటాలే. నిన్నటి పోరాటాల పాఠాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుంచి అనేక ప్రత్యేక రాష్ట్రం కోసం ముల్కి ఉద్యమం,ఇడ్లి సాంబారు గో బ్యాక్..ఇలాంటి అనేక పోరాటాలు సాగాయి. కానీ టీఆర్ఎస్ వ్యవస్తాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి ఆద్వర్యంలో 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం ద్వారా తరతరాల తెలంగాణ ప్రజల చిరకాల …
Read More »జగన్ సవాల్ ను స్వికరిస్తున్నా.. పవన్ కళ్యాణ్
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ ను స్వికరిస్తున్నా అని.. అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కొద్ది సేపటి క్రితం అయన మీడియా తో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు. …
Read More »బీడు భూముల్లో .. సిరుల పరవళ్ళు.. కృష్ణమ్మ నీటితో పచ్చబడుతున్న పాలమూరు
ఒకప్పుడు చుక్క నీటికోసం తండ్లాడిన పాలమూరు జిల్లా ప్రాంతం ఇప్పుడు పచ్చగా మారుతోంది. ఎటు చూసినా బీడు భూములే ఉన్న చోట.. ఇప్పుడు పంటల సిరులు కనిపిస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్ కార్యదీక్షతో ఈ ప్రాంతానికి జలకళ తెచ్చిపెట్టింది. పథకం నీటితో కొల్లాపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నిండి.. సుమారు మూడు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నాడు ఆకలి …
Read More »గర్భిణులకు విస్తృత సేవలు అందిస్తున్న 102 వాహనాలు
పురిటినొప్పికి ముందే గర్భిణి అమ్మఒడి వాహనంలో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు చేరుతున్నది. అంతే సురక్షితంగా బిడ్డ, కుటుంబంతో సహా ఇంటికి చేరుతున్నది. గర్భిణుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి 102 వాహనాలు విస్తృత సేవలు అందిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవ సమయానికి ముందు దవాఖానకు చేర్చడం, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబసభ్యులను కూడా సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వీటిని ప్రవేశపెట్టారు. మాతాశిశు రక్షణ ఉద్దేశంతో …
Read More »విద్యార్థులు ఆందోళన చెందొద్దు..కడియం
టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయి, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రైవేట్ డిగ్రీ & పీజీ, ఇంటర్ కాలేజీలు, పాఠశాలల మేనేజ్ మెంట్ల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడం మంచిది కాదని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు నేడు సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి …
Read More »జియోకి పోటీగా ఐడియా బంపర్ ఆఫర్..!
ప్రముఖ టెలికాం సంస్థ జియో దెబ్బకు అన్ని నెట్వర్కుల పరిస్థితి దారుణంగా మారింది.అయితే కొన్ని నెట్వర్కులు మాత్రం వాటి ఉనికిని కాపాడుకునేందుకు అఫర్లపై ఆఫర్లు పోటీ పడి ప్రకటిస్తున్నా యి .ఈ క్రమంలో జియోకు పోటీగా రూ.109కు నూతన ప్లాన్ను ఐడియా లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ప్రకారం ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ను రీచార్జి చేసుకుంటే వారికి 1జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. …
Read More »మొలకలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
గజిబిజి పరుగుల జీవితం ,ఆహారపు అలవాట్లలో మార్పులు,ఇతర కారణాల వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు సరిగ్గా అందకుండా పోతున్నాయి.పోషకాల లోపం వలన శరీరం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి అనేక రుగ్మతల బారిన పడుతుంది.మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.పోషకాలను భర్తీ చేయడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తున్నా యి.అయితే మొలకలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొలకల్లో ఉండే మిటమిన్ ” సి ” శరీరంలోని …
Read More »హన్మంతరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ప్రముఖ హాస్యనటుడు గుండు హన్మంతరావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హన్మంతరావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ, రంగస్థలాలో తన నటన ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హన్మంతరావు మరణం తీరని లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు.
Read More »డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …
Read More »ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా అమ్రపాలి రెడ్డి , జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి-18) సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వర్ధన్నపేట MPP మార్నేని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశిర్వదించారు.కాగా ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ …
Read More »