హాస్యనటుడు గుండు హనుమంతరావు 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించారు. హనుమంతరావు తల్లిదండ్రులు కాంతారావు ,సరోజినీ గుండు హనుమంతరావు కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు 1974 లో 18 ఏళ్ల వయస్సులో నాటక రంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో హనుమంతరావు వేసిన మొదటి వేషం రావణ బ్రహ్మ అహన పెళ్ళంట చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించి…సుమారు 400 సినిమాల్లో నటించారు . అంతేకాకుండా పలు టీ వీ సీరియల్స్ లో నటించారు. …
Read More »ఆ 6 సంవత్సరాల చిట్టితల్లికి కేటీఆర్ ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్విట్టర్లో కేటీఆర్.. ఓ చిన్నారి రాసిన లెటర్కి ఫిదా అయ్యారు. ‘‘డియర్ కేటీఆర్ అంకుల్. నేను సుప్రియని. 6 సంవత్సరాలు’’ అంటూ తను చదువుతున్న వివరాలతో పాటు తను ఉండే ఏరియాలోని సుచిత్రా జంక్షన్ వద్ద చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు.. వారికి హెల్ప్ చేయమని కేటీఆర్ని వేడుకుంది …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోండగా..నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,326 మంది భక్తులు దర్శించుకున్నారాని అధికారులు తెలిపారు.
Read More »హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత
ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎస్సార్నగర్లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు.
Read More »సీఎం కేసీఆర్కు దరువు అధినేత జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర సాధన విజేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా `దరువు` వెబ్సైట్, కరణ్ కాన్సెప్ట్స్ ( సోషల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు కరణ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్కు వెళ్లిన కరణ్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాలతో జీవించాలని ఈ …
Read More »ఐటీ రంగంలో రాణించాలాంటే..?
ఐటీ రంగంలో రాణించాలాంటే చదువుతో పాటు ప్రోగ్రామింగ్లో పట్టు ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులుంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకునే వారు నేర్చుకోవచ్చు. అయితే ఆర్థికంగా స్థోమత లేనివారి కోసం పలు సంస్థలు కొన్ని యాప్స్ను తయారు చేశాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోని ఆండ్రాయిడ్ ఫోన్లలో నేర్చుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఆడుతూ పాడుతూ ప్రోగ్రామింగ్పై పట్టు సాధించవచ్చు. అలాంటి అప్లికేషన్ల గురించి తెలుసుకోండి మరి. ఉడా …
Read More »తొలి టీ20లో భారత్ ఘన విజయం
ఈ రోజు సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో భారత్ ఘన విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ధావన్ (72) అర్ధసెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. రోహిత్ (21), రైనా(15), కోహ్లీ(26), పాండే (29) తలో చేయి వేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. అనంతరం …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 92వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 91 వ రోజు పాదయాత్ర నేటికి ముగిసింది..ఈ క్రమంలో రేపటి 92వ రోజు ప్రజసంకల్ప యాత్ర షెడ్యూలు ఖరారైంది. రేపు ( సోమవారం ) ఉదయం 8 గంటలకు కందుకూరు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.వెంకటాద్రి పాలెం, …
Read More »రేపు హైదరాబాద్కు మోడీ..!
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ( సోమవారం ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి రానున్నారు.నగరంలో రేపు ప్రారంభం కానున్న రెండు అదిపెద్ద కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం(ఎన్ఐఎల్ఎఫ్), వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికైంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే …
Read More »25,26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితిల ప్రాంతీయ సదస్సులు.. కేసీఆర్
ఈ నెల 25,26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితిల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు చేర్చే విషయంలో రైతు సమన్వయ సమితిలు నిర్వహించాల్సిన పాత్రకు సంబంధించిన ఈ సదస్సుల్లో సభ్యులకు వివరించనున్నట్లు వెల్లడించారు. 25న హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. …
Read More »