Home / KSR (page 308)

KSR

తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …

Read More »

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. బేగంపేటలోని క్యాంప్ కార్యాల‌యంలో శుక్ర‌వారం మంత్రి అల్లోల‌కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హౌజింగ్ కార్పోరేష‌న్ చైర్మ‌న్ మ‌డుపు భూంరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గువ్వ‌ల బాలరాజు, భాస్క‌ర రావు, గృహ …

Read More »

సంచలన నిర్ణయం తీసుకోనున్న టీ సర్కార్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది.వచ్చే మార్చి ( లేదా ) ఏప్రిల్ లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత SSC ( పదో తరగతి) ఉండాలని నిర్ణయం తీసుకోనుంది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ …

Read More »

ప‌వ‌న్ డెడ్‌లైన్‌… లైట్ తీసుకున్న టీడీపీ-బీజేపీ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఒక‌నాటి ఆయ‌న మిత్ర‌ప‌క్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయ‌ని అంటున్నారు. కేంద్ర బ‌డ్జెట్లో ఏపీకి  అన్యాయం జ‌రిగింద‌ని దీన్ని ప్ర‌శ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నాని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వెంట‌నే దాని పేరును జేఎఫ్‌సీగా ప‌వ‌న్ మార్చారు. అయితే ఈ సంద‌ర్భంగా నిజాలు నిగ్గుతేలుస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అన్నీ ఇచ్చేశామ‌ని బీజేపీ చెప్తుండటం, అర‌కొర‌గా ఇచ్చారని టీడీపీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో …

Read More »

సీఎం కేసీఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో …

Read More »

కోదండ‌రాంను లైట్ తీసుకున్న ఢిల్లీ ప్ర‌ముఖుడు

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకు ఢిల్లీ స్థాయిలో షాక్ త‌గిలింద‌ని అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసి రాజ‌కీయాల్లో త‌న మార్కు వేయాల‌ని భావిస్తే..ఆదిలోనే బ్రేకులు ప‌డ్డాయ‌ని చెప్తున్నారు. ఒక‌నాడు కోదండ‌రాం ఆప్తుడిగా ఆయ‌న‌ టీం ప్ర‌చారం చేసిన వ్య‌క్తి ఇప్పుడు ఆయ‌న్ను లైట్ తీసుకున్నార‌ని అంటున్నారు. ఆయ‌నే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత‌,ఢిల్లీ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఒక‌ప్ప‌టి సన్నిహితుడు యోగేంద్ర‌ యాదవ్. అమ్ ఆద్మీ …

Read More »

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం

తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గుంటలు, కాలి నడక భక్తలకు స్వామి వారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

Read More »

అసంపూర్తిగా ముగిసిన జలవనరుల సమావేశం..

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు తర్వాతనే కే.ఆర్.ఎం.బీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావాలని  రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు. అప్పుడే రాష్ట్రాలకు కేటాయించిన నీటిని విజయవంతంగా వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. గురువారం   కేంద్ర జలవనరుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో  మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టులో తెలంగాణాకు 45టీఎంసీల హక్కు ఉందని వాదించినట్టు హరీశ్ రావు తెలిపారు.ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందన్నారు.వచ్చే సమావేశంలోనైనా స్పష్టత …

Read More »

సర్పంచ్ ల సమ్మేళనాలకు సన్నాహాలు..

తెలంగాణ రాష్ట్రంలో మూడు చోట్ల సర్పంచ్ ల సమ్మేళనాలు నిర్వహించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర్రంలోని ప్రతి జిల్లా నుండి 100 మంది సర్పంచ్ లను ఈ సమ్మేళనానికి ఆహ్వనిస్తున్నారు. వీరికి జిల్లాలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్ లతో తమ అనుభవాలను పంచుకొనే విధంగా సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు, ఎల్ఈడీ లైట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat