తెలంగాణ ప్రజల గుండె చప్పుడు , నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జాతిపితగా భావించే సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిన్యూస్ వీడియో సాంగన్ను రూపొందించింది. ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. దీనికి తోడు అహ్లాదకరమైన వీడియో దృశ్యాలు అందరిని అకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో …
Read More »జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ..కీలక అంశాలపై చర్చ
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఎంపీలు జితేందర్ రెడ్డి,రాజీవ్ శర్మ ఉన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి వెంటనే నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. వెనుకబడిన జిల్లాలలకు 2017-18సంవత్సరానికి నిధుల మంజూరుకు జైట్లీ హామీ ఇచ్చారు. సమావేశం బాగా …
Read More »కేసీఆర్జీ..మీకు పెద్ద అభిమాని..! కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోమారు అనూహ్య కితాబు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు కేసీఆర్.. అరుణ్ జైట్లీతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ …
Read More »కార్పోరేట్ ఆసుపత్రులకై కన్నీరు కారుస్తున్న మీడియా..?
కార్పోరేట్ ఆసుపత్రులు పేరుకే వైద్యం కాని ఇది చాలా కాస్లీ గురూ..!!పుసుక్కున జాయిన్ ఐతే జేబు కాలీ అవ్వాల్సిందే.అక్కడ పేద,దనిక అనే తేడా ఏం లేదు.అందిన కాడికి గుంజడమే ఇది కొన్ని కార్పోరేట్ ఆశుపత్రుల తీరు. చిన్న రోగమైనా రకరకాల టెస్ట్ లు,జ్వరమస్తే లక్ష వరకు బిల్లు బిల్లు చూస్తే ఆసుపత్రికి వెల్లిన వాళ్ళు ఘెల్లు మంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్యం,వ్యవసాయ రంగానికి పెద్దపీట …
Read More »మూసి నది అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మూసి నది అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధితఅధికారులను ఆదేశించారు.ఇవాళ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని.. మూసి నది మెత్తాన్ని …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన ఎంపీ వినోద్
కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేకచోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు . నగదు కొరత వల్ల వేతన జీవులు, పెన్షనర్లు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వినోద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ లో …
Read More »పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..వాసుదేవ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ చార్జీ వాసుదేవ రెడ్డి అన్నారు . శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్యక్షతన గురువారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్
“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …
Read More »BSNL బంపర్ ఆఫర్..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు తీపి కబురును అందించింది.కేవలం రూ. 999 రూపాయల రీచార్జ్ చేసుకుంటే .. ఏడాది పాటు (365 రోజులు) రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని ప్రకటించింది.’మ్యాక్సిమమ్’ పేరిట అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాక్ తో ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ మేరకు ఒక …
Read More »ఈ నెల 17న ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా జరగనున్నాయి.ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చాచా నెహ్రునగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం జలవిహార్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారుఈ సందర్బంగా మీడియాతో అయన మాట్లాడుతూ..ఈ నెల 17న నెక్లెస్రోడ్లోని జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా …
Read More »