తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు . see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, …
Read More »ప్రియా వారియర్ లవర్ గురించి ఆ విషయం తెలుసా..?
మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్.. ఇప్పుడు ఈ అమ్మాయి తెలియనివారంటూ ఎవ్వరూ ఉండరు.తన కంటి సైగలతో ఒక చరిత్ర సృష్టించింది.ఈ అమ్మాయి నటనకు కొన్ని కోట్లమంది ఫిదా అయిపోయారు.ఈ అమ్మాయి ప్రస్తుతం ఒరు అదర్ లవ్ అనే మలయాళం చిత్రంలో నటిస్తుంది.అయితే ఈ సినిమాలోఓ పాటలో ప్రియ తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ …
Read More »పార్టీ మారడం పై దసోజు శ్రవణ్ క్లారిటీ..!
కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పార్టీ మారడం పై స్పష్టత ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. అందుకే పార్టీ వీడుతున్నానని తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి పోస్టు సృష్టించారన్నారు.దీని పై అయన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నరు .ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
Read More »చంద్రబాబు గ్యాంగ్కి బిగ్ షాక్…!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు గ్యాంగ్కి తాజాగా బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కోర్టు జైలుశిక్ష విధించింది. గతంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వట్టి వసంతకుమార్ను కొట్టిన కేసులో చంతమనేనికి బీమడోలు కోర్టు బుధవారం మూడేళ్లు జైలు శిక్ష విధించింది. 2011 జన్మభూమి కార్యక్రమంలో ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడిచేసినట్లు కేసు …
Read More »రెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లు విడుదల..!
ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ…తన వినియోగదారులు ఎంతో కాలంగా ఎదిరిచుస్తున్నరెడ్మీ నోట్ 5, నోట్ 5 ప్రొ పేరిట ఈ రోజు రెండు కొత్త స్మార్ట్ఫోన్లను గత కొంత సేపటి క్రితం విడుదల చేసింది. ఈ ఫోన్లు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే షియోమీ ఈ ఫోన్లను విడుదల చేసింది.అయితే బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన …
Read More »లవర్స్ డే రోజున శుభవార్త చెప్పిన జియో..!
ప్రముఖ రిలియన్స్ జియో సంస్థ ప్రేమికుల రోజు శుభవార్త తెలిపింది.ఇప్పటికే అఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో..ఇప్పుడు కొత్తగా ‘కై’ ఓఎస్తో పనిచేసే ఫేస్బుక్ యాప్ను అభివృద్ధి చేసింది. దీనిని ఈ రోజు నుండి జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.ట్రాన్స్ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ …
Read More »ఈ రోజు నుంచి హైదరాబాద్ లో మైనింగ్ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో ఈ రోజు నుండి( ఫిబ్రవరి-14 నుంచి )17 వరకు అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు జరగనుంది.ఖనిజాల అన్వేషణలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులపై నాలుగురోజుల పాటు చర్చిస్తారు. మైనింగ్ విజన్ 2040 తయారీ లక్ష్యంగా జరిగే ఈ సదస్సుకు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు.. దేశంలోని ఐదు వందల మంది మైనింగ్ నిపుణలు హాజరవుతారు. ఐటెక్స్ వేదికగా బుధవారం సాయంత్రం మొదలయ్యే …
Read More »ఫైనాపిల్ తింటే ఇన్నీ ఉపయోగాలా..?
పకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో ఫైనాపిల్ ఒకటి.ఇది ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఒక అద్బుతమైన ఫలమని చెప్పాలి.ఇందులో మిటమిన్ సి,ఫోటేట్,థయామిన్,పోటాషియం,కాపర్,మాగానీ స్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లును పుష్కలంగా కలిగి ఉంది.అయితే ఫైనాపిల్ తినడం వలన కొన్ని అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మిటమిన్ సి పుష్కలంగా లబిస్తాయి.ఇందులో ఉండే పోటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. శరీర భాగాలకు …
Read More »బ్రేకింగ్ : ప్రియా ప్రకాష్ వారియర్పై కేసు నమోదు
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫలక్నామా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.మలయాళ మూవీ ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాలోని సాంగ్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఫరూక్ నగర్కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా నటించింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. …
Read More »వాలైంటైన్,జైలర్ కూతురు నడిపిన ప్రేమకథ..!
ప్రేమికుల రోజు అంటే యువతకు బాగా ఇష్టం. ఆ రోజు లవర్స్ కు ఐ లవ్ చెప్పి.. వారిని మెప్పించి.. ఒప్పించి.. పెళ్లి దాకా వెళ్లే యువత చాలా మందే ఉంటారు. ఎన్నో రోజులుగా మనస్సులో దాచుకున్న మాటను ప్రేమికుల రోజు చెప్పాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే సంవత్సరంలో ఇన్ని రోజులున్నా ఫిబ్రవరి 14 మాత్రమే ఎందుకు ప్రేమికులు రోజు అయ్యింది. దీని వెనుకు కొన్ని కథలున్నా.. అందులో …
Read More »