తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »తుమ్మల మంచి డైనమిక్ మంత్రి..మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రసంసల వర్షం కురిపించారు.తుమ్మల మంచి డైనమిక్ మంత్రి అని కొనియాడారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( ఆదివారం ) మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.23కోట్లతో నిర్మించిన లకారం ట్యాంక్బండ్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. see also :నెటిజన్లు ఆశ్చర్యపోయే …
Read More »గవర్నర్ నరసింహన్ దంపతులను కలసిన ఆమ్రపాలి..!
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి రెడ్డి కి ఈ నెల 18న ఐపీఎస్ అధికారి సమీర్ వివాహం జమ్మూ కశ్మీర్ లో జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మర్యాదపూర్వంగా కలిసి తన పెళ్లి శుభలేఖను అందజేశారు.తన వివాహానికి రావాలంటూ గవర్నర్ దంపతులను ఆమె ఆహ్వానించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, …
Read More »నెటిజన్లు ఆశ్చర్యపోయే ట్వీట్ చేసిన కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్యమైన ట్వీట్ చేశారు. తన ట్వీట్తో పలువురిని ఆయన ఆశ్చర్యంలో పడేశారు. మంత్రిగా ఆయన తన కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి ట్వీట్లపై మరో రకంగా స్పందించిన వారికి సరైన స్పందన ఇచ్చారు. To those people who seem to have a problem with …
Read More »శ్రీవారి దీవెనలతో కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి
తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని …
Read More »600 మంది దివ్యాంగులకు చక్కటి భోజనం పెట్టించిన మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు ,నమాత్రల పెళ్లి రోజు సందర్భంగా ఓ మంచి పని చేసి మరో సారి వార్తల్లోకెక్కారు.నిన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని దేవ్నార్ పాఠశాలలోని 600 మంది దివ్యాంగులకు చక్కటి భోజనం పెట్టించారు. అన్నదాతలను చల్లగా చూడాలని దేవుణ్ని ప్రార్థించారు. మహేశ్, నమ్రతలో వారు ఫొటోలు కూడా దిగారు.కాగా ప్రస్తుతం మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం …
Read More »తొలిప్రేమ..చిత్రానికి మంత్రి కేటీఆర్ ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిన విషయమే.తాజా చిత్రాలను చూసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఉంటారు.తాజాగా నిన్న రాత్రి (శనివారం ) తొలిప్రేమ చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు .‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. .ఈ రోజు ఉదయం అయన తన కుటుంబ సభ్యులతో కలిసిమోక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.
Read More »కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీశ్ రావు లేఖ
కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే …
Read More »రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్తున్న 1500 మంది రైతులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో …
Read More »