తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు …
Read More »4వ వన్డేలో ధవాన్ సెంచరీ..!
జోహన్నెస్బర్గ్ వేదికగా శనివారం (ఫిబ్రవరి-10) సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ సెంచరీ సాధించాడు. మొదటి నుంచి ఆతిథ్య బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ధావన్ 99 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్లో 100వ వన్డే ఆడుతున్న ధావన్ అద్భుతంగా రాణిస్తూ న్యూ వాండరర్స్ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన …
Read More »భగీరథకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రశంస
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని చేపట్టిన మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను చూసి తెలుసుకోవటానికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మెహత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఉన్న పైలాన్ ను ఆయన సందర్శించారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఉన్నారు. మంచినీటిని అందించాలన్న ఆలోచన చాలా గొప్పదని అరవింద్ మెహత ప్రశంసించారు. ఎస్.కే.జోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎంత డబ్బు …
Read More »మహాశివరాత్రికి కీసరగుట్టలో భారీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సమీపంలోని కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిభక్తులు రానున్నందున మేడ్చెల్ జిల్లా అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటన నేడు విడుదల చేసారు. 11వ తేదీనుంచి 14వ తేదీవరకు ఉదయంనుంచి సాయంత్రం అన్ని వేళలలో వేద పారాయణం తో పాటు శివపంచాక్షరి సహా అనేక ఆరాధనలు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులలో స్థానికంగా …
Read More »అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్లో కొత్త బస్టాపులు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్నబస్టాపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు ,సౌకర్యాలతో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని అన్నారు . see also : టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్ నగరంలో …
Read More »మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పుట్ట మధు
తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాటారం మండలం ఇబ్రహీం పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు.పర్యటనలో భాగంగా బ్రహీం పల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కె సంతోష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని సంతోష్ తల్లిదండ్రులు ఎమ్మెల్యే పుట్ట మధు దగ్గరికి …
Read More »టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్
ప్రముఖ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.సీఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్లో జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. IT & Industries Minister @KTRTRS speaking at the interactive …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..వాసుదేవ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని …
Read More »ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ..
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ మాసంలో వైద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు ని కలసి వినతిపత్రం నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఇచ్చారు .. వాటిని పరిశీలించిన వైద్యా సంచాలకులు నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోషషన్ వారు తెలియజేసినవి న్యాయమైనా డిమాండ్లని ..సదరు విన్నపాలను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసికెళ్లారు..సదరు విన్నపాలను పరిశీలించిన వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి DME పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ …
Read More »అదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్పోర్ట్లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్లలో నివసించే ప్రజలు ముందుకు …
Read More »