Home / KSR (page 317)

KSR

అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది .ఇందులో అనేక పోషక విలువలతో పాటు మిటమిన్ సి,మిటమిన్ ఇ,మంగనీస్ ,ఐరన్ ,మెగ్నీషియం ఉన్నాయి.అయితే అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియా ను సంహరించి ,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది.రక్తనాళాలను శుభ్రం …

Read More »

ఎంపీ కవితపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర విభజన హామీల అమలు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభలో మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన తెలిపారు .విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కవిత డిమాండ్ చేసిన …

Read More »

ఢిల్లీకి వెళ్ళిన సీఎం కేసీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం …

Read More »

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగం లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి వేగం పుంజుకుంది. నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ రోజు ( శనివారం )రాష్ట్ర ఐటీ,పులపాలక శాఖ మంత్రి కేటీఆర్ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో పాటు మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మించనున్న డబుల్ బెడ్రూం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Read More »

ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్ట‌ర్ రికార్డుకు కారణం ..!

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్‌ లో రికార్డ్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఇది మంత్రి కేటీఆర్‌కు ద‌క్కిన విశేష గౌరవం. అయితే ఎలా ద‌క్కింది అనేది ఆస‌క్తిక‌రం. సిరిసిల్లా నుంచి సిలికాన్‌వ్యాలీ వరకు స్వల్పకాలంలోనే సుపరిచితుడు అయినందునే ఈ రికార్డు ద‌క్కింద‌ని అంటున్నారు. see also : కేటీఆర్‌ ఆఫీస్‌..కొత్త ఒరవడికి కేరాఫ్‌ అడ్రస్‌ …

Read More »

కేటీఆర్‌ ఆఫీస్‌..కొత్త ఒరవడికి కేరాఫ్‌ అడ్రస్‌

ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ ఆపన్నులకు చేరువ అయిన అంశాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా..ఎక్కడి నుంచైనా ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ తాను బిజీగా ఉంటే..ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌ ఆన్‌లైన్‌లోనే కేటీఆర్‌ ఆఫీస్‌ పేరుతో ఒక ట్విట్టర్‌ హ్యాండిల్‌ను ఏర్పాటుచేశారు. see also : ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్ట‌ర్ రికార్డుకు కార‌ణ..!  సమస్యలను తక్షణమే చేరవేస్తూ వాటికి …

Read More »

త్వరలో క్రీడా హబ్ గా సిద్ధిపేట..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మినీ స్టేడియంలో టీ 20- 20 క్రికెట్ మ్యాచ్ శుక్రవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు.ఈ క్రికెట్ మ్యాచ్ కి మొదట మంత్రి హరీష్ రావు టాస్ వేశారు.సిద్దిపేటలో టీ20 లీగ్ మ్యాచ్ లు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఇక మినీ స్టేడియం కాదని.. ఈ స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా …

Read More »

2019 జనవరిలో గజ్వేల్ కు రైలు..మంత్రి హరీష్

మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. వచ్చే యేడాది గజ్వెల్ కు రైలు నడవాలని అన్నారు. రైల్వే లైన్ ,రైల్వే స్టేషన్ల నిర్మాణం ఇతర పనుల పురోగతిని హరీష్ రావు శుక్రవారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన బంగాళాలో సమీక్షించారు. వచ్చే సంవత్సరం జనవరి లోగా గజ్వేల్ కు రైలు నడిచే విధంగా పనులు చేస్తున్నట్టు దక్షిణ …

Read More »

మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయి..!

తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయన్నారు ఆంద్రాబ్యాంకు కన్సార్షియం ప్రతినిధులు. తాము ఇప్పటిదాకా ఇలాంటి పనులను ఎక్కడా చూడలేదన్నారు. ఇవాళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని భగీరథ పనులను ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలో 7 బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ముందుగాల కరీంనగర్ జిల్లా ఎల్.ఎం.డి దగ్గర నిర్మిస్తోన్న రా వాటర్ వెల్ పనులను, ఎల్.ఎం.డీ కాలనీలో 125 MLD సామర్థ్యంతో నిర్మిస్తోన్న వాటర్ ట్రీట్ …

Read More »

సిరిసిల్ల సెస్ కు నిధులివ్వండి.. ఎంపీ వినోద్

దీన్ దయాల్ ఉపాధ్యాయ్ యోజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల సెస్ కు నిధులు కేటాయించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. సిరిసిల్ల సెస్ పాలకవర్గంతో పాటు వినోద్ ఢిల్లీలో ఇవాళ  కేంద్రమంత్రిని కలిశారు. వినోద్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సెస్ అభివృద్ధి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే లాభాల బాటలో, విజయవంతంగా కొనసాగుతున్న సిరిసిల్ల సెస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat