Home / KSR (page 318)

KSR

రైతులకిచ్చే పాసుపుస్తకాలపై రైతు ఫొటో మాత్రమే ఉండాలి..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాసుపుస్తకాల నమూనాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై రైతు ఫొటో తప్ప మరెవరీ ఫొటో ఉండొద్దని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.రైతులకు ఇచ్చే కొత్త పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని ఈ సందర్భంగా సీఎం అధికారులకు చెప్పారు. …

Read More »

బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

బోదకాలు (lymphatic fylariasis) బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్ గా ప్రజలందరికీ …

Read More »

మంత్రి కేటీఆర్ కు యాంకర్ ప్రదీప్ ట్వీట్..!

ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ ఇటివల న్యూ ఇయర్ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెల్సిందే.తాజాగా యాంకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయితే ఈ సారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కాదు.ఒక మంచి పనిచేసి ప్రదీప్ వార్తల్లోకి ఎక్కారు .అసలు విషయానికి వస్తే.. యాంకర్ ప్రదీప్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ,హైదరాబాద్ మహానగర మేయర్ …

Read More »

దమ్ముంటే ఏడు సీట్లు గెలవండి..ఉత్తమ్ కు తలసాని సవాలు

గడ్డలుమీసాలు పెంచితే 70 సీట్లు గెలుస్తారా..? దమ్ముంటే ఏడు సీట్లు గెలవాలంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. ఇవాళ మంత్రి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతోమాట్లాడుతూ… ఉత్తమ్‌కుమార్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందన్నారు. ఉత్తమ్‌కుమార్ జ్ఞానముండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని.. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గొల్లకుర్మలకు రూ. 45 లక్షలు …

Read More »

మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయి మీకు లేదు..ఎమ్మెల్యే దాస్యం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అర్భన్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలకు నిద్ర కరువవుతుంది.కనుచూపు మేర అధికారంలోకి రాలేమని గ్రహించిన ప్రతిపక్షాలు అధికార పార్టీపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు.నాడు స్వరాష్ట్ర …

Read More »

ట్విట్టర్‌ లో రికార్డ్ సృష్టించిన మంత్రి కేటీఆర్

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  ట్విట్టర్‌ లో రికార్డ్ సృష్టించారు. ట్విట్టర్‌ ఫాలోవర్స్ కి సంబంధించిన మిలియన్ జాబితాలో అయన చేరారు.ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా Let’s stay connected అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తనను ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ …

Read More »

కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారు..

కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు .ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని …

Read More »

ఏపీ పై రాహుల్ సంచలన ట్వీట్..!

అంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధినేత  రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.ఏపీ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని పార్టీలూ ఏకమైతేనే అనుకున్నది సాధించగలమని రాహుల్ ట్వీట్ చేయడం విశేషం. The Congress Party supports the just demands of …

Read More »

రాష్ట్రపతిని కలిసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిల్లీ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ను కలిశారు.ఈ సందర్బంగా ఈ నెల 19 నుండి 21వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. Hyderabad is proud host to one of the …

Read More »

ప్రతి ఒక్క తల్లిదండ్రులు చదవాల్సిన వార్త..!

చిన్న పిల్లంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే…వారి మాటలు,నవ్వు,చిన్నపిల్లలు చేసే చేష్టలు ఒక్కొక్క సారి చూస్తే మనకే నవ్వు తెప్పిస్తాయి..కానీ వారికి ఏమైనా అయితే మాత్రం ఎవరు తట్టుకోలేరు.ఈ క్రమంలో మృత్యువు తో పోరాడి బ్రతికిన సంఘటన చైనా లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే..2 ఏళ్ళ బాలుడు రాత్రి పూట 11 గంటల సమయంలో రబ్బరు బాలుతో ఆడుకుంటూ ..బెడ్ పై నుండి కింద పడ్డ్డాడు.దీంతో అక్కడ ఉన్న కరెంట్ ప్లగ్ నుండి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat