రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. విలేకరులతో ఇష్టాగోస్టిగా మాట్లాడిన మత్రి కేటీఆర్ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు. `ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు కాదు.. ప్రభుత్వం బాగా పనిచేస్తే పార్టీకే లాభం.. ఆ విధంగానే మేం ముందుకు సాగుతున్నాం` అని తెలిపారు. see also : రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్కు రెడీనా..? …
Read More »టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల
టీఎస్ ఐసెట్-2018 సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ను ఇవాళ వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ భాషలో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ నెల 22 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని, ఏప్రిల్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ అని చెప్పారు. మే 23, 24 …
Read More »హైదరాబాద్లో మరో ప్రముఖ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మరో ప్రముఖ సదస్సుకు వేదిక కాబోతున్నది. మైనింగ్ టూడే కార్యక్రమం హైదరాబాద్ నగరంలో జరగనున్నది. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్సు మరియు ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మైనింగ్ ఇంజనీర్స్ అసోషియేషన్ అప్ ఇండియా ( MEIA), ఫిక్కి కలిసి నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, ఎక్విప్ మెంట్, మేషినరీ, పాలసీ మరియు ఒవర్ సీస్ ( TEMPO) థీమ్ తో ఈ సమావేశం జరుగుతున్నది. …
Read More »రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
సాధారణంగా నెయ్యి తినడం చాలా మందికి ఇష్టం.అయితే ఎక్కడ బరువు పెరిగిపోతారని భయపడి నెయ్యి తినడం మానేస్తున్నారు.అయితే ఇదంతా నిజం కాదంటుంది ఆయుర్వేదం.మనకు మార్కెట్లో రెండు రకాల నెయ్యిలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి. రెండోది గేదె పాలతో తయారు చేసే నెయ్యి. అయితే ఆయుర్వేద వైద్యంలో కేవలం ఆవు నెయ్యిని మాత్రమే ఔషధాల ప్రయోగం కోసం వాడుతారు. ఎందుకంటే ఇందులో మన శరీరానికి కలిగే పలు అనారోగ్య …
Read More »తులసి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?
పకృతి సిద్దంగా దొరికే తులసి ఆకుల్లో లాభాలు అన్ని ఇన్ని కావు.ప్రతి ఇంట్లో తులసి మొక్క వుంటుంది.అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ప్రతీ రోజు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. తులసి ఆకులను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల హానికరమైన మలినాలను బయటికి పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది …
Read More »వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులు భర్తీ..మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..త్వరలోనే రాష్ట్రంలో ని వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య …
Read More »గాలి ముద్దుకృష్ణమనాయుడు గురించి మీకు తెలియని విషయాలు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) ఇవాళ ( ఫిబ్రవరి 7న ) మృతి చెందారు.అయన గురించి మీకు తెలియని విషయాలు.. గాలి ముద్దుకృష్ణమనాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం 1947 జూన్ 9 న వెంకట్రామాపురంలో రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించారు.బీఎస్సీ ,ఎంఎతో పాటు న్యాయ వాద పట్టా పొందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు భార్య సరస్వతి .ఆయనకు ఇద్దరు కుమారులు.ఒక …
Read More »ఖాళీ స్థలం ఉంటే పార్కింగ్కు ఇవ్వండి..ట్విటర్లో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఖాళీ స్థలాలున్నవారు.. వాటిని పెట్టుబడి లేకుండా ఆదాయ వనరుగా మార్చుకోండంటూ పురపాలక శాఖ మంచి అవకాశం కల్పిస్తుంది..హైదరాబాద్లో పార్కింగ్ వసతి కల్పన కష్టమవుతుండడం, ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం ‘ఆఫ్ స్ర్టీట్ పార్కింగ్’ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘పార్కింగ్ సమస్య పరిష్కారానికి మాకు సహకరించండి. మీ ఖాళీ స్థలాన్ని అనుమతి ఉన్న పార్కింగ్ లాట్గా మార్చుకోండి.. ఆదాయం పొందండి’ అని …
Read More »సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వినోద్ సూచన
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే ఈ బడ్జెట్ లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారే తప్ప..అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదన్నారు. ఇవాళ జరిగిన లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై మాట్లాడిన ఎంపీ వినోద్..2022 నాటికి రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేస్తుందో చెప్పాలని కేంద్రాన్ని కోరారు.అయితే …
Read More »సేవ్ హైదరాబాద్ కార్యక్రమంపై అధికారులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు
సేవ్ హైదరాబాద్ కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులతో ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ భేటీలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ఫారెస్ట్బ్లాక్ల అభివృద్ధిపై చర్చించారు. సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఔటర్రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నగర పజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని …
Read More »