Home / KSR (page 322)

KSR

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 82వ రోజు షెడ్యుల్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 82వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో 82వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్‌ జగన్‌ ఆత్మకూర్‌ నియోజకవర్గం సంగం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్‌ రోడ్డు, తలుకురుపాడు క్రాస్‌ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 …

Read More »

చిరంజీవి పై సంచలన ట్వీట్ చేసిన కత్తి మహేశ్‌..!

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన ట్వీట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..అయితే పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.. ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ …

Read More »

ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!

ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా సూచించారు. శంషాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరుగగా ఏడేండ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సీఐ మహేష్‌ తన వాహనంలో ఆ బాలుడిని దవాఖనకు తీసుకువెళ్లారు. ఆ బాలుడి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ సీఐ స్వయంగా …

Read More »

ఔదర్యాన్ని చాటుకున్న పుట్ట మధు..!

తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నారు .రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాటారం మండలంలో ఓడిపలవంచ గ్రామానికి చెందిన వి.దేవేందర్ ప్రమాదశావత్తు తన కాళ్ళను కోల్పోయాడు.గతంలో కాంగ్రెస్ సర్కారు హయంలో ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది .అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెలిచిన పుట్ట …

Read More »

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.1,813 కోట్లు

రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ వివరాలతో కూడిన పింక్ బుక్ ను ఈ రోజు మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.రైల్వే బడ్జెట్ లో తెలంగాణ కు 1813 కోట్లు కేటాయించారు. మొత్తం 1,739 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను కేంద్ర సర్కారు నిర్మించనుంది. ఈ నిర్మాణానికి 16 వేల 930 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కు …

Read More »

మేడ్చల్‌లో మిషన్ భగీరథ పరుగులు..!

బిందెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలకోర్చిన మేడ్చల్ జిల్లాకు మంచి రోజులొచ్చాయి. ఇంటింటికీ తాగునీళ్లిస్తేనే మళ్లీ వచ్చి ఓట్లడుగుతానని శపథంబూనిన నేత మొదలుపెట్టిన భగీరథ కార్యం జిల్లాలో 100 శాతం సఫలమైంది. మేడ్చల్ జిల్లా గొంతు తడిపేందుకు, ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు సుమారు 270 కి.మీ. దూరానపారే గోదారమ్మను మేడ్చల్‌కు మోసుకొచ్చింది మిషన్ భగీరథ. గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే గజ్వేల్ తరువాత …

Read More »

కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన మంత్రి తుమ్మల..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.రాష్ట్రంలో పలు విషయాల గురించి చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన మూడువేల కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. అయితే… డీపీఆర్ వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారని, అలాగే కొత్త …

Read More »

మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలో తెలుసా..?

హిందూధర్మం ప్రకారం ఎంతోమంది దేవుళ్ళు ,దేవతలు ఉన్నా..కేవలం వారి రూపాలనే కొలుస్తారు.కాని ఒక్క శివుడిని మాత్రమే లింగంగా పూజించడం విశిష్టత.క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది.అయితే సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు.అందుకే శివుడిని గరల కంటుడు అని కూడా పిలుస్తారు.సహధర్మచారిణికి తన శరీరంలో నుండి అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు.తనను యముని భార్యనుండి రక్షించమని కోరిన భక్తమర్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఓసింగిన …

Read More »

మరికొద్దిసేపట్లో మోడీతో టీడీపీ ఎంపీలు భేటీ

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం ఫలితం లేకపోవడంతో..పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతాయని టీడీపీ …

Read More »

హైదరాబాద్ GHMC ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తు అకౌంట్ సెక్షన్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికిచేరుకున్న మేయర్ బొంతురామ్మోహన్ ప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat