తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడమే కాకుండా రాష్ట్రంలోనే తొలి మోడల్ రైతు బజారు భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి …
Read More »తెలంగాణ ప్రభుత్వం పై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు..!
తెలంగాణ కుంభమేళ..ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర . ఈ జాతర గత నెల 31 నుండి ఈ నెల 3వరకు జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతరకు సుమారు కోటి మందికి పైగా దర్శించుకున్నారు.అయితే ఈ నెల 2 న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య …
Read More »తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు. కార్పొరేట్ కార్యాలయం తరహాలో నిర్మించిన ఈ భవనాన్ని ఇవాళ ( సోమవారం ) రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »శివరాత్రి నాడు ఈ 2 రాశులవారు కోట్లకు పడగలేత్తటం ఖాయం..!
మహాశివరాత్రి హిందువుల ప్రముఖ పండుగ.శివుని యొక్క భక్తులకు మహాశివరాత్రి ఎంతో విశేషం కలిగినది.ఆ రోజు వ్రతం వుండటం,ఉపవాసం ఉండటం,జాగరణ చేయడం ,ప్రత్యేకమైన అభిషేకం చేయడం దుపదీప నైవేధ్యాలు పెట్టడం ఎంతో విశిష్టంగా జరుగుతుంది.ఆ సమయంలో గుళ్ళను చూడటం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.పురాణాల ప్రకారం శివరాత్రి రోజు ఎక్కడెక్కడ శివ మందిరం ఉందో అక్కడికి శివుడు వస్తాడని ఒక నమ్మకం. see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్కు చిరంజీవి రాజీనామా..!! శివరాత్రి …
Read More »అభివృద్ధిలో మున్సిపల్ కమిషనర్లదే కీలక పాత్ర..మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పల్లె సీమలు, పట్టణాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమీషనర్ల డైరీ ని విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. …
Read More »ఏపీకి ప్రత్యేక హోదాపై యంగ్ హీరో నిఖిల్ ఆసక్తికరమైన ట్వీట్..!
బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సోషల్మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే..! Im just an Actor nd many …
Read More »టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే..!
వచ్చే నెల మార్చ్ 10న( మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజున )తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ వరంగల్ నగరంలో తన కొత్త పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఆదివారం టీజేఏసీ కోర్కమిటీ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ… పార్టీ ఏర్పాటుచేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాజకీయ వేదిక కోరుతున్నారని చెప్పారు. ఇదే సమయంలో జేఏసీ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. …
Read More »ప్రజల్లోకి వినూత్న కార్యక్రమంతో సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలపై అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నసంగతి తెలిసిందే..ఈ క్రమంలో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందుకుగాను ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ క్యాడర్ను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. రాబోయే నాలుగు నెలలపాటుగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు జరుగబోతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారంలో క్యాడర్ ఉత్సాహంగా పాల్గొనడానికి పార్టీ నాయకులను సంసిద్ధులను …
Read More »21,000 వేతనం…ఏఎన్ఎంలకు సీఎం కేసీఆర్ తీపికబురు
ఏఎన్ఎంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు అందించారు. యూరోపియన్ కమిషన్ కింద 2003లో నియామకమైన 710 మంది ఏఎన్ఎంలకు వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదివేలుగా అందుతున్న వేతనాన్ని రూ.21,000కు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వారి వేతనాల పెంపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. see also : కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష….మంత్రి కేటీఆర్ కీలక పిలుపు కాగా, …
Read More »హైదరాబాద్ మహానగరాన్ని సంరక్షించుకోవాలి..సీఎం కేసీఆర్
భౌగోళికంగా విస్తరిస్తున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ( సోమవారం) ప్రగతి భవన్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్యశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా 50-60 కి.మీ విస్తీర్ణంలో లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని, ఆ విస్తీర్ణంలో ఫారెస్టు బ్లాక్స్ను అభివృద్ధి పరచాలన్నారు. మూసీనది రెండువైపులా రివర్ ఫ్రంట్, …
Read More »