Home / KSR (page 325)

KSR

టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ..మంత్రి పోచారం

టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ .. అభివృద్ధిని కోరుకొనే పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం దుర్కి, నసరుల్లాబాద్, బొమ్మనదేవపల్లి, అంకోల్, హాజీపూర్, మైలారం, అంకోల్ తండా, అంకోల్ క్యాంపు, నాచుపల్లి, మైలారం తండా, సంగెం, లింగంపల్లి తండా గ్రామాల నుంచి మొత్తం 2000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి పోచారం …

Read More »

కువైట్ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష‌….మంత్రి కేటీఆర్ కీల‌క పిలుపు

రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కే తార‌క‌రామరావు విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డ‌ల‌కు కీల‌క పిలుపు ఇచ్చారు. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీ ( క్షమాభిక్ష) నేపథ్యంలో పర్మిట్, వీసా లేకుండా  అక్రమంగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వతా కువైట్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాబిక్ష అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గతం వారం విజ్ఞ‌ప్తి చేసిన మంత్రి, అక్కడి నుండి తిరిగి …

Read More »

ప్రాజెక్టుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీ కుదరదు…మంత్రి హరీష్

‘తలాపున పారుతుంది గోదారి.మన చేను,మన చెలక ఎడారి”అని గతంలో తెలంగాణా అవతరణకు ముందు పాడుకునే వాళ్ళమని ఇప్పుడు ‘ తలాపున పారుతుంది గోదారి. మన చేను , మన చేలుక మాగాణి”అని పాడుకోవలసిన రోజులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాగునీటి రంగంలో నాణ్యత విషయంలో రాజీ పడరాదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు.ఆదివారం  జలసౌధలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్,సి.డి.ఒ ఇంజనీర్లతో మేధోమథనం జరిపారు.పలువురు ఇంజనీర్లు చేసిన …

Read More »

రోజూ ప‌ర‌గ‌డుపునే 1 లీట‌ర్ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ఉదయాన్నే గనుక పరిగడుపున నీటిని త్రాగితే మంచిదని మనందరికి తెలిసిన విషయమే.దీన్తో అనేకమైన అనారోగ్యాలు నయమవుతాయని డాక్టర్లే కాదు మన పెద్దలు కూడా చెప్పుతుంటారు.అందుకే చాలా మంది ఉదయాన్నే లేవగానే ముందుగా నీటిని త్రాగుతారు. అయితే ప్రతి రోజూ పరగడుపున కనీసం ఒక లీటరు నీటిని తాగితే ఎన్నో రకాలుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. క‌నుక రోజూ ప‌ర‌గడుపునే 1 లీట‌ర్ నీటిని తాగితే ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు …

Read More »

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐదేండ్ల బాలుడు

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) నియమితుడయ్యాడు.నేహాల్‌ను ప్రచారకర్తగా రాష్ట్ర నీటి పారుదల శాఖ  మంత్రి హరీశ్ రావు నియమించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌పై సీఎం చేసిన సూచనలను అలవోకగా నేహాల్ చెప్పేస్తున్నాడు. రీడిజైనింగ్ గురించి అనర్గళంగా 20 నిమిషాల పాటు నేహాల్ ప్రసంగించాడు. యూకేజీ చదువుతున్న ఐదేండ్ల బాలుడు నేహాల్ ప్రతిభను …

Read More »

బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై

తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయిన సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కలలు కంటున్నా బీజేపీ పార్టీ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,సీనియర్ నేత బండి సంజయ్ తానూ పార్టీలో ఇమడలేకపోతున్నాను.ఆఖరికి పార్టీ బలోపేతం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడ్డాను.అయిన కానీ పార్టీలో …

Read More »

వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలి..ఎందుకో తెలుసా..?

వంకాయ వంటి కూర..శంకరుడు వంటి దైవం లేడని అంటారు.నోరూరించే రుచితో పాటు అనేక వండర్ ఫుల్ బెనిఫిట్స్ మనం తినే వంకయలో దాగి ఉన్నాయి.వంకాయను ఎగ్ ఫ్లాంట్ అనికూడా పిలుస్తారు.ఇందులో పోషకాలు,మిటమిన్స్ ,మినరల్స్ ,ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.వంకాయ తోనడం వల్ల కలిగే అధ్బుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయను వారంలో ఒక్కసారైనా డైట్లో చేర్చుకోవడం చాల మంచిది అని వైద్యులు చెబుతున్నారు.దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంతో …

Read More »

రక్తంలో పేల్లెట్స్ పెరగాలంటే ఏం తినాలో తెలుసా..?

శరీర అంతర్భాగంలో రక్తం అనేది చాలా ముఖ్యమైన అంశం.రక్తంలో ప్లేట్లెట్స్ చాలా ముక్యమైన మూలకాలు.ఇవి మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా చేసి,రక్తం కోల్పోవడాన్ని ఆపి ,శరీరాన్ని రక్షిస్తాయి.సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000ల ప్లేట్లెట్స్ ఉంటాయి.ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉంటే ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.సాధారణంగా వివిధ రకాల మందులు వాడకం,డెంగ్యు జ్వరం వలన ,ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వలన …

Read More »

మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిన సంచలనమే..ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టని వినూత్న,కార్యక్రమాలను , పథకాలను ప్రవేశపెడుతూ..దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.కాగా దేశంలో మరే ప్రభుత్వం చేయనివిధంగా కంటి జబ్బులకు శాశ్వత పరిష్కారం కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శనివారం ) టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే..ఈ సమావేశానికి రాష్ట్ర …

Read More »

టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ.. పలు కీలక సూచనలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమై.. పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసిన  సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇంకా అందాల్సిన సహాయం విషయంలో పట్టుబట్టాలన్నారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు.మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని అన్నారు. రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat