తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ ( గురువారం ) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.అలాగే కొత్తగా నిర్మించిన గ్రామా పంచాయతీ భవనం,ప్రాధమిక వ్యవసాయ సహకారా సంఘ భవనం ను ప్రారంబించారు.అనంతరం డబుల్ బెడ్ రూమ్ పనులను పరిశీ లించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మోడల్ గ్రామ …
Read More »2018-19 బడ్జెట్..మోడీ కామెంట్ ఇదే..!
2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతు హిత బడ్జెట్ అని ఆయన అన్నారు .రైతులకు ,సాధారణ పౌరులకు ,వ్యాపారవేత్తలకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని అన్నారు …
Read More »2018-19 కేంద్ర బడ్జెట్ : ముఖ్యాంశాలు ఇవే..!
ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో మొత్తం 2018-19 బడ్జెట్ అంచనా రూ.21.57లక్షల కోట్లు, ద్రవ్యలోటు 3.3శాతంగా ఉంటుందని అంచనా వేసారు. బడ్టెట్ లోని ముఖ్య అంశాలు రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేస్తాం.ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.1400 కోట్లు.ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500కోట్లు. పర్ఫ్యూమ్స్, ఆయిల్స్ కోసం రూ.200కోట్లు. …
Read More »బడ్జెట్ : రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..!
భారత కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పింది.పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరను ఒకటిన్నర రెట్లు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఇది లక్ష కోట్లు అదనం.మార్కెట్ ధరలు.. మద్దతు ధరల …
Read More »బ్రేకింగ్ : కేంద్రం సంచలన నిర్ణయం..!
భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో దేశంలోని పేదల ఆరోగ్యంపై నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది .అయితే సుమారు 10 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా చేకూరనుంది.ప్రత్యేక్షంగా 50 కోట్ల మంది ఈ పథకం కిందకి …
Read More »33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ( గురువారం ) రాజన్న సిరిసిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలం లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మండలంలోని ప్రజలతో కాసేపు ముచ్చటించి…ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. Minister @KTRTRS laid foundation stone for the construction of 33/11 KV Substation at Mustabad …
Read More »మానవత్వం చాటుకున్న హోంగార్డులు..మంత్రి కేటీఆర్ అభినందనలు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలోని బహదూర్పుర పీఎస్లో పని చేసే హోంగార్డులు ( చందన్సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు) గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడి తమ మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. బహదూర్పుర పీఎస్లో పని చేసే హోంగార్డులు చందన్సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. …
Read More »మేడారంలో ఉపరాష్ట్రపతికి టీ సర్కార్ ఇవ్వనున్న ప్రత్యేక బహుమతి ఇదే
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్న( బుధవారం ) ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ జాతర రెండేన్లు కొక్కసారి రావడంతో భక్తులు భారీ గా తరలి వస్తున్నారు.నిన్నటి వరకు సుమారు 50లక్షల వరకు దర్శించునున్నారని సమాచారం.కాగా ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఈ నేపధ్యంలో రేపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ …
Read More »2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతేరాజకీయ సన్యాసం తీసుకుంటా..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ఇవాళ గద్వాల జిల్లాలో పర్యటించారు . పర్యటనలో భాగంగా ఇవాళ రూ.14.98 కోట్లతో చేనేత పార్క్ కు ,రూ 26 కోట్లతో మున్సిపల్ శాఖ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే,కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే …
Read More »బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన లగడపాటి లేటెస్ట్ సర్వే..!
ఎన్నికలు ఏవైనా..సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే.కాగా లగడపాటి నిర్వహించిన ఈ సర్వేలో కూడా …
Read More »