Home / KSR (page 332)

KSR

500కుట్టు మిషన్లను పంపిణీ చేసిన హరీశ్‌రావు

  తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.మైనార్టీ మహిళలకు 500కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.మైనార్టీ పిల్లల చదువు కోసం 206 గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు . రూ.500 కోట్లు మైనార్టీ విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తున్నామని ఈ సందర్బంగా తెలిపారు .మైనార్టీల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర  ప్రభుత్వం …

Read More »

‘జంపన్న’ను ముద్దాడిన లక్నవరం జలాలు

సమ్మక్క-సారలమ్మ జాతరకు తరలివచ్చే అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం నీరు పరవళ్లు తొక్కుతూ వడివడిగా మేడారంలోని జంపన్న వాగుకు శనివారం ఉదయం నాలుగు గంటలకు చేరింది. భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. జలాల్లో మునిగి పుణ్య స్నానాలు చేస్తూ పులకించిపోయారు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ఈత సరదా తీర్చుకుంటూ ఆనందపరవశులయ్యారు. 24న నీటి పారుదలశాఖ ఈఈ నాలం కృష్ణకుమార్‌, …

Read More »

18 ఏళ్ల అబ్బాయితో శృంగారం చేసిన లేడీ టీచర్..!

విద్యార్ధులకు బుద్ధిగా పాటాలు చెప్పవలిసిన ఓ టిచరమ్మ తాను మనస్సు పడిన విద్యార్ధితో ఏకంగా శృంగారంలో ప్రాక్టికల్స్ చేపించింది . ఈ ప్రాక్టికల్స్ కు తన ఇంటిలోని పడకగది ,తరగతి గది చివరకు కారును కూడా ఉపయోగించుకుంది.ఈ టిచర్, స్టూడెంట్ రిలేషన్ షిప్ పై సందేహం వచ్చి నిఘా పెట్టగ అసలు విషయం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే..అమెరిక దేశంలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీ లిస్తే..ఫ్లోరిడాలోని ఓ …

Read More »

రేవంత్ రెడ్డి ఐరన్‌లెగ్‌…కాంగ్రెస్‌ను గ‌బ్బు ప‌ట్టిస్తున్నాడు..!

పాతతరం నాయకులు కొంతమంది  కష్టపడి కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని  రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యాలతో గబ్బు పట్టిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్ల‌ర వ్యాఖ్యాలతో 70 ఏళ్ళ కాంగ్రెస్‌కు నాశనమేన‌ని ఆయ‌న అన్నారు. మెట్పల్లి శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్ర‌స్ పాలిట ఐర‌న్‌ లెగ్ అని …

Read More »

మెట్రోరైలు-2 డీపీఆర్…ఐదు నెల‌ల్లో రెడీ

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైద‌రాబాద్‌కు మ‌రింత మెరుగైన‌ ర‌వాణ వ్య‌వ‌స్థ‌ను అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం వేగంగా సిద్ధ‌మ‌వుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న మహానగరవాసుల కష్టాలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారించేందుకు…ఇప్పటికే పలు ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన మెట్రోరైలును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవటం కోసం శ‌ర‌వేగంగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు రెండో దశపై కూడా ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించింది. ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అమీర్‌పేట …

Read More »

రైతుల కోసం..బ్యాంక‌ర్ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఆగ్ర‌హం

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం అన్ని ర‌కాల సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో మ‌రో ముంద‌డుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చిన ఘటన పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 12 శాతం జిల్లాల్లో 75 శాతం కంటే తక్కువగా …

Read More »

అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్ప‌ద మృతి

అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తున్న‌ వెంకన్నగారి కృష్ణ చైతన్య అనుమానస్పద స్థితిలో క‌న్నుమూశారు. పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంట్లోని తన రూం నుండి శుక్రవారం ఉదయం బయటకు రాకపోవటంతో అనుమానంతో పోలీసులకు ఇంటి యజమాని సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు తీసి చూడగా మంచం మీదే కృష్ణ చైతన్య చనిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ సంస్థ ఆన్‌సైట్‌పై మూడున్నరేళ్ల క్రితం కృష్ణ …

Read More »

గొప్ప మనసున్న మహారాజు..సీఎం కేసీఆర్..!

“మనసున్న మారాజు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్” అని మరోసారు రుజువయ్యింది .తాజాగా . రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన గొదెల కుమారస్వామి, మంజుల దంపతులు కుటుంబంతో కలిసి వరంగల్ బీట్‌బజారులో హమాలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న వీరి కుమార్తె జ్యోత్స్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చిన్నారికి వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు వేలేరు సర్పంచ్ విజయపురి మల్లికార్జున్‌ను …

Read More »

నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …

Read More »

నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ( ఆదివారం ) పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మహిళా, శిశుసంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat