Home / KSR (page 334)

KSR

ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటా..సినిమాల్లోకి వెళ్ళ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జనసేన కార్యాలయానికి అయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా అక్కడ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..రాజకీయాల్లో తనకు శత్రువులు ఎవ్వరు లేరని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కరువు సమస్యలపై అధ్యాయం చేసి..పరిష్కారాల కోసం …

Read More »

ప్రత్యేక హోదా పై తగ్గేదే లేదంటున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో శుక్రవారం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు ఒక సందేశాన్నిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోలో …

Read More »

23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ కుప్పకూలిచనిపోయాడు..వీడియో

ఎంతో ఉత్సాహంగా బౌలింగ్‌ చేస్తూ 23 ఏళ్ల ఓ యువకుడు ఒక్కసారిగా ప్రాణాలు విడిచిన సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న ( జనవరి 26 ) రాత్రి హైదరాబాద్ సిటీ జహీరానగర్ లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది.ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న లాయెడ్ ఆంటోనీ అనే యువకుడు బౌలింగ్ చేస్తూ చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.సాధారణంగా అందరూ బౌలింగ్ …

Read More »

నవ్వులపాలైన కలెక్టర్ ఆమ్రపాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు.నిత్యం ఏదో ఒక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతారు.తాజాగా నిన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ నవ్వుల పాలైంది .వివరాల్లోకి వెళ్తే..గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా వందనం జరిగినతరువాత ఆమె జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ చాలా సార్లు తడపడ్డారు.అంతే కాకుండామరుగు దొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి …

Read More »

రైతులపై మంత్రి దేవినేని ఉమా సంచలన వాఖ్యలు..!

ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను …

Read More »

శ్రీనివాస్‌ హత్య కేసులో షాకింగ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త ,నల్లగొంగ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ హత్య నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో హత్య చేసిన ప్రధాన నిందితులు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస్ ను హత్య చేసిన తరువాత మొదటగా నిన్న గోపి ,చక్రి,దుర్గయ్య ,మోహన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా …

Read More »

బ్రేకింగ్ : అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన జియో..!

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ..ఇతర నెట్వర్క్ లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న జియో..ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించినది.వివరాల్లోకి వెళ్తే…4 జీ కి సపోర్ట్ చేసే ఫోన్,జియో ఫోన్ వాడే తన వినియోగదారుల కు ఇకనుండి కేవలం 49 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే నెలలో 28రోజుల పాటు ఏ నెట్వర్క్ కి అయిన అన్ లిమిట్ కాల్స్ మరియు రొజూ వన్ …

Read More »

జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన‌ హీరో నాని కారు..!

టాలీవుడ్  హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఇతరుపను దూషించడం,కించపరిచేలా పోస్టులు పెట్టడం మరీ ఎక్కువైంది.దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకనుండి అలా జరగకుండా సంచలన నిర్ణయం తీసుకుంది . ఇకనుండి సోషల్ మీడియాలో ఇతరులను దూషించే విధంగా లేదా కించపరిచేలా ఏమైనా పోస్టులు పెడితే జైలుకు వెళ్లాల్సిందే.కేసు నమోదు అయిన వెంటనే కోర్టు అనుమతి …

Read More »

దావోస్ వేదిక‌గా..తెలంగాణ గ‌ళం వినిపించిన మంత్రి కేటీఆర్‌

దావోస్ వేదిక‌గా తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ రోజు దావోస్‌లో ఇన్వెస్ట్ ఇండియా అధ్వర్యంలో జరిగిన Developing RD in India అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. దేశంలో పరిశోధన రంగానికి మరింత ప్రాధాన్యత పెరగాల్సిన అవకాశం ఉందని ఇందుకోసం దేశంలోని పరిశోధన సంస్ధలు, ఉన్నత విద్యా సంస్దలు మరింత చొరవ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat