Home / KSR (page 335)

KSR

దావోస్‌లో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!

వ‌రల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌దస్సు జ‌రుగుతున్న దావోస్‌లో తెలంగాణ‌కు ప్ర‌త్యేక గౌర‌వం ద‌క్కింది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈ విశిష్ట గౌర‌వం ద‌క్కింది. దావోస్ లోని వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో భాగంగా ఈ రోజు పలు దేశాల ఉప ప్రధానులు, మంత్రులు పాల్గొన్న “Leveraging Digital to Deliver Value to Society`  అనే సెషన్లో మంత్రి ప్రసంగించారు. ఈ సమావేశంలోని …

Read More »

రేపు అనంతపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ చలోరే చలోరే చల్” అనే కార్యక్రమంతో తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన యాత్రలో భాగంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన పూర్తయింది.ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విరామం ఇచ్చారు.రేపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు అనంతపురం జిల్లలో పర్యటిస్తారని ఆ …

Read More »

కంటతడి పెట్టిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

సాధారణంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్బంగా వీర మరణం పొందిన సైనికుల కుటుంబ సభ్యులకు శౌర్య అవార్డులు ఇస్తారు..అయితే ఈ సంవత్సరం కూడా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి హోదాలో తొలి సారిగా ఈ అవార్డులను అందజేశారు.ఈ నేపధ్యంలో గతేడాది జమ్ముకాశ్మీర్ బందీపుర ఎన్‌కౌంటర్ లో నవంబర్ నెలలో వీర మరణం పొందిన ఎయిర్‌ఫోర్స్ కమాండో జేపీ నిరాలా భార్య, తల్లికి అశోక చక్ర అవార్డు ఇచ్చిన తర్వాత కోవింద్ …

Read More »

పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

భారతదేశ  69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ త్రివిధ దళాల గౌరవ వందం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాలను తిలకించారు.అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More »

వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..

వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు కానుక ఇచ్చాడు. మహేష్‌ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లుగా కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో భ‌ర‌త్ అను నేను సినిమాలో ఉన్న ఆడియోను రిపబ్లిక్‌డే సందర్భంగా మూవీ టీమ్ ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే..అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణం …

Read More »

29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది..నాయిని

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకలకు హజరయ్యారు.హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాయి ని మాట్లాడుతూ.. అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోని 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని …

Read More »

రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొన్న జగన్‌..

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా …

Read More »

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం..గవర్నర్

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ నరసింహన్ ఆవిష్కరించారు.‌అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలను అధిగమించి ఇప్పుడు ఏకంగా వ్యవసాయానికి …

Read More »

మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికగా హైదరాబాద్

మరో అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదిక అవుతుంది. ఈ నెల ( జనవరి ) 27 నుండి 31 వరకు జీవకణ శాస్త్రం-18 సదస్సు హైదరాబాద్ లో జరగుతుంది. మొదటిసారిగా ఈ సదస్సుకి భారత్ ఆతిధ్యం ఇస్తుంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ సెల్ బయాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ సెల్ బయాలజీ, ఏసియన్ ఫసిఫిక్ ఆర్గనైజేషన్ ఫర్ సెల్ బయాలజీ(ఏపీఓసీబీ)లు కలసి …

Read More »

మెట్రో రైల్ ఎండీగా కేవీబీ రెడ్డి..

కేవీబీ రెడ్డి ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.. కేవీబీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైల్ (హైదరాబాద్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ & టి ఎండి, సీఈఓ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యన్ కు త్వరలోనే కేవీబీ రెడ్డి రిపోర్ట్ చేయనున్నారు. భోపాల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (NIT) …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat