రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్ట బద్ధ పాలనను నిలబెట్టడంలో పౌర హక్కులను పరిరక్షించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, ఒక రక్షణ కవచంగా నిలిచిందని వైఎస్ …
Read More »రవితేజ ‘టచ్ చేసి చూడు’ ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. మూవీ ట్రైలర్ ను యూనిట్ విడుదల చేసింది.జనవరి 26న హీరో రవితేజ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోసం సినిమా యూనిట్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.ఫిబ్రవరి 2న సినిమా విడుదలకానుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్,వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన …
Read More »సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు
సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులు ప్రకటించింది. . పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. – మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా – కేరళకు చెందిన లక్ష్మీకుట్టి(వైద్యరంగం) – కేరళకు చెందిన ఎం.ఆర్.రాజగోపాల్(వైద్యరంగం) – మధ్యప్రదేశ్కు చెందిన భజ్జు శ్యామ్(కళారంగం) – బెంగాల్కు చెందిన సుధాన్షు బిశ్వాస్(సేవారంగం) – బెంగాల్కు …
Read More »గణతంత్ర దినోత్సవ కానుక – 423 ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
గణతంత్ర దినోత్సవం కానుకగా టీఎస్పీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 423 కొలువుల భర్తీని ఈ ప్రకటనల ద్వారా చేపట్టనుంది. పూర్తి వివరాలకు తమ వెబ్సైట్ను సందర్వించాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ప్రకటన నంబరు ఉద్యోగం పేరు విభాగం ఖాళీలు 02/2018. ఉద్యానవన అధికారి ఉద్యానవన శాఖ కమిషనర్ కార్యాలయం -27 03/2018. అసిస్టెంట్ లైబ్రెరియన్ వైద్యవిద్య డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- 06 04/2018. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, డీఎంఈ, …
Read More »తెలంగాణలోని ప్రతి అంగుళం భూమి లెక్కతేలాలె..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సిఎం పేర్కొన్నారు . మార్చి 11న రాష్ట్ర …
Read More »పవన్పై వ్యంగ్యాస్త్రాలు సందించిన రేవంత్రెడ్డి..
కాంగ్రెస్, జనసేన పార్టీ ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ మూడు రోజుల రాజకీయ యాత్రపై కాంగ్రెస్ సీనియర్నేత హనుమంత్రావు పవన్పై విమర్శలు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కూడా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన …
Read More »దావోస్లో మంత్రి కేటీఆర్..తెలంగాణకు వచ్చేందుకు పలు కంపెనీలు రెడీ
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి మూడో రోజు దావోస్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. దావోస్ మహీంద్ర గ్రూపు చైర్మన్ అనంద్ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఈ …
Read More »నన్ను చంపాలని చూశారు..చిరుకే దిక్కులేదు..పవన్ ఎక్కడ?
కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ప్రకటించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్తో చెప్పానని విజయశాంతి వివరించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం బట్టు వెంకన్న బావి తండా నుంచి సుమారు 600 మంది ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కర్ణ బ్రహ్మానంద రెడ్డి, నోముల నర్సింహయ్య సహకారంతో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ …
Read More »ఆనంద్ మహీంద్రాకు ,మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు..మేయర్ నరేందర్
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ భేటి సందర్బంగా వరంగల్లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. వరంగల్ నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టెక్ మహీంద్రా సంస్థను వరంగల్ మహానగరంలో నెలకొల్పడానికి అంగీకరించినందుకు ఆనంద్ మహీంద్రాకు ,సంస్థ సీఈవో …
Read More »