దావోస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు . ఆయనతోపాటు మహీంద్రా CEO గుర్నాని కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీ ఆర్ ప్రజంటేషన్ ఇచ్చారు . ఈ సందర్భంగా వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా ఏర్పాటుకి ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు . …
Read More »అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండి పడ్డారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంరావడానికి కారణం కాంగ్రెస్ …
Read More »కేసీఆర్ మార్గదర్శకంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు తీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం …
Read More »74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లుకు ఔటర్ రింగ్ రోడ్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరహాలో త్వరలోనే ఓరుగల్లులో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు.దీ నికి సంబంధించి రాష్ట్ర ప్రబుత్వం 12 కంపెనీ లతో ఎంవోయూ కుదుర్చుకున్నదన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..74 కిలోమీటర్ల పొడవుతో ఓరుగల్లు మహానగానరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు.ప్రస్తుతం కాజీపేటలో వున్నా2 లైన్ల ఆర్వోబీనీ 4 లైన్ రోడ్డుగా మారుస్తున్నామని ఈ సందర్బంగా …
Read More »బ్రేకింగ్ : మాజీమంత్రి శ్రీధర్బాబు అరెస్టు..
మాజీ మంత్రి ,కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్బాబును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లలో లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ( గురువారం) జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంథని పోలీస్స్టేషన్కు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి …
Read More »వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటి చేసే స్థానం ఖరారు..
వచ్చే 2019 ఎన్నికలకు అధికార టీడీపీ నేతల వారసులు సిద్దమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటి చేయాలని తహతహలాడుతున్నాడట.అయితే రాష్ట్రంలోని చిత్తిరు జిల్లా తిరుపతి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అయన ఆసక్తి కనబరుస్తున్నారని అధికార టీడీపీ వర్గాలు అంటున్నాయి.తిరుపతి ఎమ్మెల్యేగా ప్రస్తుతం తిరుపతికి చెందిన సుగుణమ్మ వున్నారు.ఈ క్రమంలో వచ్చే …
Read More »కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి
నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు.తన కుడి భుజం ఐనటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సమాచారం అందుకున్న అయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకున్నారు. నిన్నటి వరకూ తనతో పాటు ఉన్న అనుచరుడిని కోల్పోయినందుకు ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా శ్రీనివాస్ తనతోపాటు నడిచాడని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి బాధపడుతూనే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు నేనున్నానంటూ వారికి భరోసా …
Read More »లోకేష్ కు షాక్ ఇచ్చిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో …
Read More »ఖైదీల కోరిక తీర్చిన గజల్ శ్రీనివాస్..
ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో 23 రోజుల పాటు గజల్ శ్రీనివాస్ జైలులో వున్నా విషయం తెలిసిందే.అయితే ఆయనకు నిన్న (బుధవారం ) బెయిల్ వచ్చింది.ఆ సంతోషంలో తనతోపాటు ఉన్న తోటి ఖైదీల కోరిక కూడా తీర్చారు.వివారాల్లోకి వెళితే గజల్ శ్రీనివాస్ కి బెయిల్ రావడంతో తోటి ఖైదీలు ఆయనను కచేరీ చేయాల్సిందిగా కోరారు. బెయిల్ వచ్చిన సంతోషంలో గజల్ శ్రీనివాస్ కచేరీ చేశారు. 23 రోజులుగా తనతో …
Read More »పవన్ లాంటి ఎంతమంది వచ్చిన మా గెలుపును ఆపలేరు..కోమటిరెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టియన్ రాజకీయ యాత్రలో భాగంగా ఇవాళ ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేపట్టిన యాత్రపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మండి పడ్డాడు.తెలంగాణ ముక్యమంత్రిని పవన్ కళ్యాణ్ అంతగనం పొగడటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ లాంటి ఎంతమంది సినీ యాక్టర్లు వచ్చినా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ …
Read More »