Home / KSR (page 339)

KSR

రియల్ శ్రీమంతుడు వంశీధర్ రెడ్డి..!

జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి వచ్చిన తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు గుడి వంశీ ధర్ రెడ్డి…గుడి వంశీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి – రమాదేవిలకు జన్మించిన కుమారుడు.అయితే తను చిన్న …

Read More »

పలువురు పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. దావోస్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాలిస్టర్‌ వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇందోరమ వెంచర్స్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలోక్‌ లోహియాతో భేటీ అయిన కేటీఆర్‌ కాకతీయ టెక్ట్స్‌ టైల్స్‌ లో …

Read More »

పవన్‌కల్యాణ్‌ను కలిసిన శ్రీజ

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత చేపట్టిన చలోరే…చలోరే చల్ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.యాత్రలో భాగంగా ఇవాళ మూడో రోజు పవన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్ కు ఖమ్మం విద్యార్ధిని శ్రీజ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పింది.పవన్‌‌ కల్యాణ్‌ ఆశీస్సులతో మూడేళ్ల క్రితం కేన్సర్‌‌ నుంచి శ్రీజ బయటపడిన విషయం తెలిసిందే..శ్రీజ కోరిక మేరకు మూడేళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్వయంగా కూడా ఆమెను …

Read More »

వచ్చే నెల 2న మేడారానికి సీఎం కేసీఆర్..

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరైన మేడారం జాతరకు వచ్చేనెల 2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు.అయితే అదే రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మేడారానికి వచ్చే అవకాశం వుంది .ఈ నేపధ్యంలో ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 3వరకు జరగనున్న సమ్మక ,సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీపూర్తయ్యాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

గుజరాత్‌ కంటే మిన్నగా రహదారుల అభివృద్ధి..మంత్రి తుమ్మల

రూ.15 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని గుజరాత్‌ కంటే మిన్నగా చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .రాష్ట్రంలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు చేపట్టామని..ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించిందని అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ… 135ఎల్‌ జాతీయ రహదారికి రంగసాయిపేట, కే సముద్రం, నెక్కొండ, మహబూబాబాద్‌లను అనుసంధానిస్తామన్నారు. అలాగే జయశంకర్‌ జిల్లా ఆంశాన్‌పల్లి …

Read More »

బ్రేకింగ్ : వైసీపీలోకి కొణతాల రామకృష్ణ..

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు రడీ అయ్యారు . ఈ మేరకు అయన ఇవాళ విశాఖలోవిజయసాయిరెడ్డితో భేటి అయ్యారు.అయితే అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.గతంలో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన విషం తెలిసిందే…అయితే మొదటగా అయన తెలుగుదేశ పార్టీలో లేదా బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. ఆయన ఇప్పటి వరకు …

Read More »

ఉగాది నాటికి ప్రతి ఇంటికి మంచినీరు..మంత్రి తుమ్మల

వచ్చే ఉగాది నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఇవాళ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో రూ.16 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి రాజేందర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తో కలిసి మంత్రి ప్రారంబించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే..కొన్ని …

Read More »

తొలిసారి దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్…ప‌లు కీల‌క ప్ర‌సంగాలు

దావోస్‌లో జరుగుతున్న వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క‌ రామరావు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ ఫ్లీనరీ సమావేశంలో మంత్రి హాజ‌ర‌య్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పలు దేశాల అధినేతలు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన మూడున్నరేళ్లలో వరల్ఢ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులకు అహ్వానం తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నప్పటికీ, …

Read More »

కేసీఆర్ ఆదర్శ గ్రామానికి జలకళ..మంత్రి హరీష్

కేసీఆర్ ఆదర్శ గ్రామమైన చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామ వాగు రానున్న రోజుల్లో యేడాదికి 100 రోజులకు పైగా మత్తడి దూకుతుందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రామునిపట్ల గ్రామంలో మంగళవారం బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో 40వరకూ పొలం కుంటల తవ్వకాల కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకురాలుబాలక్కతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

అక్ర‌మ హోర్డింగ్ పెట్టారా..అంతే సంగ‌తులు

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు అక్రమ హోర్డింగ్స్ పై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.  నగరంలో  333 అక్రమ హోర్డింగ్ లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. వీటిని తొలగించడానికి బల్ధియా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సిటీలో అనుమతి లేని హోర్డింగ్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. న‌గ‌రంలోని శేరిలింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట ఏరియాల్లో అనుమతి లేని హోర్డింగ్ లను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat