చిన్న సహాయం చేస్తేనే…ప్రస్తుత పరిస్థితుల్లో పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు. అలాంటిది ప్రాణం పోసేటటువంటి సహాయం చేస్తే…అందులోనూ పండంటి బుజ్జాయికి పునర్జన్మను ప్రసాదిస్తే… ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణణాతీతం. ఆ దయాహృదయుడిని దేవుడితో పోలుస్తారు. ఇలాంటి సంఘటన సోషల్ మీడియా వేదికగా తెరమీదకు వచ్చింది. అలాంటి సహాయం చేసింది మంత్రి కేటీఆర్ కాగా….ఆ బుజ్జాయి పేరు వర్ణిక. సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ నూకలమర్రికి చెందిన ఆడెపు శ్రీధర్ తనయ వర్ణిక …
Read More »స్విట్జర్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖ ఆవిర్భావం
స్విట్జర్లాండ్ (దావొస్) పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జ్యూరిచ్ నగరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉన్నదని, తాజాగా స్విట్జర్లాండ్ లో పార్టీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచం నలుమూలల ఉన్న …
Read More »70 సీట్లు గెలుస్తామంటున్న ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో 70కి పైగా అసెంబ్లీస్థానాలను గెలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఇటీ వల ప్రధాని మోడీ చేసిన ప్రకటన ను చూస్తుంటే వచ్చే డిసెంబర్ లోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందన్నారు.వచ్చేనెల నుండి బస్సు యాత్ర చేపట్టి ..జనరల్ నియోజకవర్గాల పై దృష్టి పెడతామన్నారు.ఈ బస్సు యాత్ర ద్వారా మొత్తం 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ …
Read More »ఇంకో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే..మంత్రి హరీష్
ఎవరు ఔనన్నా, కాదన్నాతెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు .సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు ఇవాళ భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ప్రకటించారు.వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత …
Read More »గర్బిణీలు జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే
జామకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికి తెలిసిన విషయమే . సీజన్ తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా జామపండ్లు లబిస్తాయి.అయితే గర్బాధారణ సమయంలో గర్బినిలు జామ పండ్లను తీ సుకోవడం వలన ఎక్కువ లాభాలను పొందవచ్చు.జామపండ్లు మహిళలకు ఎంతో మేలు ను చేస్తాయి . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జామపండ్లలో మిటమిన్ సి పుష్కలంగా లబిస్తుంది.ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.జామపండ్లను తీ సుకోవడం వలన …
Read More »వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకుతున్నారా..?
ఇప్పుడు అన్నింటికీ మిషన్లు వచ్చినట్టే..వాషింగ్ కు వచ్చేశాయి.ఒక్కప్పుడైతే మొదట నానబెట్టి ,సబ్బు పెట్టి మంచిగా రుద్దుకొని బట్టలు వుతుక్కునే వారు.ఇప్పుడు యాంత్రికంగా మిషన్లో వేసేసి తీసి అరెసుకుంటున్నారు .ఈ క్రమంలో చాలా మంది వాషింగ్ మిషన్ ద్వారా సులభంగా బట్టలను ఉతుకుతున్నారు.కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు.దీని ద్వారా దుస్తువులు త్వరగా పాడై పోవడము ,పోగులు బయటికి వచ్చి రంగు పోవడం జరుగుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుస్తువులను …
Read More »ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ..
ఏపీ ఫైర్ బ్రాండ్ , ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి జరిగింది. నిన్న ( జనవరి 21వ తేదీ ఆదివారం) రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . బీరువాలో పెట్టిన రూ.10 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లినట్లు చెబుతోంది . కంప్లయింట్ అందుకున్న పోలీసులు.. హైదరాబాద్ సిటీ మణికొండ పంచవటి కాలనీలోని ఇంటికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
Read More »ఎన్ఆర్ఐలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు..మంత్రి కేటీఆర్
బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణ వాసులు కలిసి రావాలని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. స్విజర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో ఆయన తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో వాటి అమలు వంటి అంశాల పైన మంత్రి సుధీర్గంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల పైన కూడా మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ …
Read More »భార్యకు తిలకం దిద్దడం నేర్పిన పవన్..!
చలోరే ..చలోరే ..చల్ పేరుతో జనంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన రాజకీయ యాత్రను ప్రారంబించడానికి తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన కొండగట్టు ఆంజనేయుని ఆలయంకు బయలుదేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో ఇవాళ ఉదయం పవన్ జనసేన కార్యాలయం నుండి బయలుదేరి వెళ్ళారు.ఈ సందర్బంగా కార్యాలయం వద్దకు వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. ఆపై గుమ్మడికాయ దిష్టి తీశారు. …
Read More »వాకాటి కేసులో రెవెన్యూ, బ్యాంక్ అధికారులు..?
ఏపీ లోని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అరెస్ట్ సంచలనం సృష్టించింది. జిల్లాలో చాలామంది పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ఉన్నారు . మాగుంట, ఆదాల, బీద మస్తాన్ రావు, కురుగొండ్ల, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేకపాటి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కన్నబాబు ఇలా అనేకమంది రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి కేసులు ఎదుర్కొన్న వారిలో వాకాటి నారాయణ రెడ్డి ఒక్కరే. బొల్లినేని రామారావు మీద …
Read More »