వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ పాదయాత్రలో భాగంగా జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభా వేదిక కూలింది.ఈ ప్రమాదంలో పది మంది వైసీపీ కార్యకర్తలకు గాయం కాగా..జగన్ సురక్షితంగా బయటపడ్డారు.కాగా,జగన్ తలపెట్టిన పాదయాత్ర నేటికి 900 కిలోమీటర్ల మైలురాయిని దాటింది..ఈ సందర్బంగా శ్రీకాళహస్తి …
Read More »కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి ఫిక్స్ ..!
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఏపీ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి అంటే తెలియనివారుండరు. భాద్యతలు స్వీకరించిన మొదటినుండి ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ యువతకు ఒక ఐకన్లాగా మంచి పేరు సంపాదించుకుంది.అయితే త్వరలోనే ఈ కలెక్టరమ్మ పెళ్ళిపీటలేక్కబోతుంది.నమ్మడం లేదా అవునండి నిజమే.. వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు …
Read More »రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?
సుగంధ ద్రవ్యల్లో యలకులది ప్రత్యేక స్థానం. చూడటానికి చిన్నగా కనిపించే యలకుల్లో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి.ప్రతి రోజు క్రమం తప్పకుండ రెండు యాలకులను నమిలి తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పురుషులలో శృంగార సామర్ధ్యం పెరగాలంటే క్రమం తప్పకుండా యాలకులను తినాలి.ఇవి పురుషులలో శీఘ్రస్కలన సమస్యలను నివారిస్తాయి.యలకులలో సినేయిల్ అనే ఎం జైం వుంటుంది.ఇది పురుషులలో న౦పుసకత్వం లక్షనాలను నివారిస్తాయి.శృంగారంలో యాక్టివ్ …
Read More »ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే అద్భుతమైన లాభాలు
మాములుగా మనం నిమ్మ రసాన్ని ఇంతవరకు ఆహారంలో ఉపయోగించుకోవడం లేదా చర్మ సౌదర్యాన్ని పెంచుకోవడంకోసం ఉపయోగిస్తుంటాం..కాని నిమ్మకయతో ఈ లాభాలే కాక మరెన్నో ఉపయోగాలున్నాయి.నిమ్మరసంలో మిటమిన్ సీ తో పాటు..మన శరీరాన్ని కాపాడే కీలక పోషకాలు ఎన్నో వున్నాయి.ప్రతి రోజు ఉదయం పరిగడుపున ఈ నిమ్మ రసాన్ని తీ సుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసాడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పిండి తీసుకోవడం …
Read More »రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్..!
ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంబిస్తానని నిన్న ( శనివారం ) సాయంత్రం ట్విట్టర్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో రేపు పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత….యాత్రకు సంబంధించిన కార్యాచరణ, రూట్మ్యాప్ను వివరించనున్నారు.
Read More »సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో పవన్ ప్రార్థనలు
ప్రముఖ సీనీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. అనంతరం ప్రశాసన్నగర్ జనసేన కార్యాలయంలో పవన్తో పోలాండ్ ప్రతినిధులు సమావేశమయ్యారు.తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు …
Read More »జగన్ పాదయాత్ర..నేటికి 900 కిలోమీటర్ల..!
వైసిపి అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 67వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నిజయోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి అభిమానులు తమ నేత పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నియోజకవర్గాల వైసిపి క్యాడర్, పెద్ద సంఖ్యలో …
Read More »అర్ధరాత్రి కాళేశ్వరం పనులు పరిశీలించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. …
Read More »కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్ర౦మైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తన రాజకీయ పర్యటన ప్రణాళికను అక్కడే ప్రకటిస్తానని శనివారం (జనవరి-20)సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. తమ కుటుంబానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఇలవేల్పుగా చెప్పారు. అందుకే కొండగట్టు నుంచి తన నిరంతర రాజకీయ యాత్రను ప్రారంభించడానికి కారణమని తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో …
Read More »మంత్రి కేటీఆర్ కు జ్యూరిచ్(Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం
దావొస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు స్విజర్లాండ్ చేరుకున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు జ్యూరిచ్ (Zurich) విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.విమానాశ్రయములో ప్రవాస భారతీయులు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం నేతలు మంత్రి కేటీ రామారావు పూలగుచ్చాలతో స్వాగతం పలికారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఈ రోజు జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. రేపు ఒకరోజు జ్యూరిచ్ …
Read More »