టెక్స్టైల్ రంగం సమగ్రాభివృద్ధి కోసం సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కే.తారకరామారావు కోరారు. సిరిసిల్ల పవర్ లూమ్ సెక్టార్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం అండగా ఉండాలన్నారు. కాంప్రహెన్సివ్ పవర్లూం క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం క్రింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్ టైల్ మంత్రి …
Read More »ఇంటర్వ్యూను కూడా తప్పుపట్టే స్థాయికి చేరిన కాంగ్రెస్..కర్నె
ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. దేశం అబ్బురపడేలా సీఎం కేసీఆర్ మాట్లాడారని కర్నె ప్రభాకర్ కొనియాడారు. దీంతో, సీఎం కేసీఆర్ ప్రతిష్ట మరింత పెరిగిందన్న దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆనందంతో ఉప్పొంగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని కర్నె వ్యాఖ్యానించారు. దేశం అంతటికి తెలంగాణ …
Read More »ప్రతిపక్షాలు కాదు వారు ప్రగతి విరోధకులు.. జగదీశ్ రెడ్డి
అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు ప్రతిపక్షాలు కాదని, ముమ్మాటికీ వారు ప్రగతి విరోధకూలేనని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్ష కాంగ్రేస్ నేతలపై విరుచుక పడ్డారు. తెలంగాణ ప్రాంతానికి జీవగడ్డగా మారనున్న మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుకొని విద్యుత్ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్దీకరించడం వరకు కేసులు వేసి అడ్డుకుంటున్న వారిని ప్రగతి విరోధకులుగా కాకుండా మరేమని సంబోధించాలో ప్రజలే తేల్చి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం..గవర్నర్ నరసింహన్
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పరిశీలించారు.పర్యటనలో భాగంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్హౌజ్ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ వుంది..కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్యాకేజీ …
Read More »వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వండి..వాసుదేవ రెడ్డి
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా బోయిన్ పల్లిలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థను సందర్శించారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రంలో వికలాంగుల అభివృద్ధికి రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి కేంద్రమంత్రిని కోరారు.ఈ మేరకు ఎంపీ మల్లారెడ్డితోపాటు …
Read More »నీళ్ల దోపిడీకి ఏపీ సర్కారు మరో భారీ కుట్ర..!
దాదాపు 60సంవత్సరాల సమైక్యపాలనలో తెలంగాణ నీళ్లన్నీ దోచుకెళ్లిన ఏపీ సర్కారు .. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెర లేపింది. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట పండదంటూ విష ప్రచారం మొదలుపెట్టారు. వరి పంటకు ఏపీయే కేంద్రమంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వరి పండని తెలంగాణకు నీళ్లెందుకంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు.తెలంగాణ భూములు వరి పంటను సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. పైగా వ్యవసాయ వాతావరణం కూడా అందుకు సహకరించదు. …
Read More »దావోస్ కు బయలుదేరిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జపాన్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ బృందం..ఇవాళ దావోస్ కు బయలుదేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్ లో పర్యటించిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వివరించారు. అటు ప్రపంచంలోనే జపాన్ ఒక అద్భుతమైన దేశంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. అణుబాంబు …
Read More »మంత్రి జగదీష్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన టీడీపీ కార్యకర్తలు
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని నర్సంపేట గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు, 40 ముదిరాజ్ కుటుంబాల సభ్యులు టీఆర్ఎస్లో చేరారు. మొత్తం 160 మందికి మంత్రి జగదీష్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇవాళ ( శనివారం ) కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం 8.40గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలోని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న గవర్నర్… అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సతీమణితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. …
Read More »బాదంని కనుక ఇలా తింటే లెక్కలేనన్ని లాభాలు మీ సొంతం..!
బాదం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.బాదం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఇలా ఎనెన్నోమంచి విషయాలు బాదం గురించి పోషకాహార నిపుణులు చెప్పుతుంటారు.ఖరీదు ఎక్కువైనా బాదం పట్ల ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు.అయితే బాదం తీనెందుకు ఓ పద్ధతి వుంది .సాధారణంగా మార్కెట్లో బాదం బాగా ఎండిన స్వీట్ రూపంలో దొరుకుతుంది.దానిని అలాగే తీ సుకోవడం కంటే కుడా ఎనిమిది గంటలపాటు నానబెట్టిన తరువాత తీసుకుంటే..ఎక్కువ ఉపయోగం ఉంటుందని …
Read More »