ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మహిళలపై టీడీపీ నేతలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ( శుక్రవారం ) రాత్రి 7 గంటల సమయంలో టీడీపీ నేత హరిప్రసాద్ నాయుడు అనుచరుడు, పార్టీ కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడు బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడి భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు.అయితే గత కొంత …
Read More »టీ తాగడం వలన కలిగే నష్టాలు..!
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు.ఒక్కపూట టీ తాగకపోతే ఏదో వెలితిగా ,తలనొప్పిగా వుంటుంది.సాయంత్రం పూటా డీ లా పడినట్లు అనిపిస్తే..టీ పడితే చాలు మళ్ళీ రీ చార్జ్ అయిపోతాము . .అయితే మనం త్రాగే చాయలోను రకరకాల వెరైటీ లు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు.ఉపశమనానికి ,ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వున్నాయి.అవేంటో తెలుసుకుందాం. తేనేటి లో వుండే …
Read More »SBI లో 8వేల ఉద్యోగాలు..!
భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు.అయితే ఈ సంస్థ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను ప్రకటించింది. జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) విభాగంలోని పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: ఆంధ్రప్రదేశ్లో …
Read More »కేటీఆర్ గుడ్న్యూస్.. ఐదు కార్పొరేషన్లలో ఫ్రీ వైఫై
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అనూహ్య తీపికబురు అందించారు.రాష్ట్రంలోని ఐదు పురపాలికల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ తరఫున నేడు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే విజయవంతంగా అమలు అవుతున్న హైదరాబాద్ ఫ్రీ వైఫైకి కొనసాగింపుగా…ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం పురపాలక ప్రాంతాల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందించనున్నారు. …
Read More »గుడ్ న్యూస్..సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి
తెలంగాణ మరో తీపికబురును అందుకుంది. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు స్టేజ్-1కు అటవీ అనుమతి లభించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలపై అటవీ, పర్యావరణ ప్రాంతీయ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. 1531 హెక్టార్ల అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు అంగీకరించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీకానున్నాయి. అటవీ అనుమతి లభించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం …
Read More »పవన్ ఆవేదన..పార్టీపై కుట్ర జరుగుతోంది
తన పార్టీ గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పార్టీపై కుట్ర జరుగుతోందని వాపోయారు. ఈ మేరకు ఏకంగా అభిమానులకు లేఖ రాశారు. అంతేకాకుండా..వివాదాల్లోకి వెళ్లవద్దని కోరారు. ఈ మేరకు పవన్ లేఖను విడుదల ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విడుదల చేశారు. ఇదే ఆ లేఖ సారాంశం. `జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక …
Read More »మరి కర్ణాటకలో ఎందుకు ఇవ్వడంలేదు.. మంత్రి హరీశ్
దేశంలో మిగులు విద్యుత్ ఉన్నందునే తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి వాస్తవాలు పరిశీలించేందుకు ఉత్తమ్ రావాలని కోరారు. దేశంలో చాలినంత విద్యుత్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి …
Read More »జపాన్ పర్యటనలో కేటీఆర్..పలు ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్ర్రి కల్వకుంట్ల తారకరామారావు జపాన్ పర్యటన దిగ్విజయంగా సాగుతోంది. పర్యటనలో భాగంగా జపాన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. టోక్యో వేదికగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పాలసీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. అటు, జపాన్ ఎక్స్ టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతోనూ కేటీఆర్ చర్చించారు. అనంతరం… “తెలంగాణ స్టేట్, …
Read More »ప్రపంచానికి నా పిలుపు..!
‘‘ఏరా చేతిలో పెన్ను పట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోజు ప్రాక్టీస్ చేస్తున్నావంటే కొత్త కవితా సంకలనం కోసం సిద్ధమవుతున్నట్టున్నావ్?’’ ‘‘రావోయ్ రా! అలాంటిదేమీ లేదు. ఐనా ఆ ఫోటో ట్రెండ్ మారి చాలా కాలమైంది. కవితా సంకలనాలకు చివరి పేజీ ఫోటో అంటే, ఇప్పుడు కావలసింది చేతిలో పెన్ను కాదు, నెరిసిన గడ్డం మాసిన ముఖం… ఏమోయ్! అరగంట క్రితం టీ తెమ్మని చెప్పాను కదా? ఒకటి కాదు …
Read More »వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి
సీనీ విమర్శకుడు కత్తి మహేష్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు .నిన్న ( గురువారం ) రాత్రి జూబ్లిహిల్స్ నుండి కొండాపూర్ వెళ్ళుతున్న సమయంలో శిల్పారామం దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తి మహేష్ పై కోడిగుడ్ల తో దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా దాడికి పాల్పడిన నిందుతుల పై తగిన చర్యలు …
Read More »